ఒక రాజకీయ నాయకుడిగా కన్నా కాపు ఉద్యమ నాయకుడిగానే ఎక్కువ ప్రసిధ్ధి. కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న బలమైన నేత. ఆయన ఇప్పుడు వైసీపీలో చేరి… జగన్కు బేషరతుగా మద్దతు ప్రకటించబోనున్నారు. అంతే కాక ఎటువంటి పదవులు ఆశించటం లేదనీ… కేవలం వైసీపీ విజయమే లక్ష్యమనీ ప్రకటించారు. ఈ నెల పద్నాలుగన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. అయితే ముద్రగడ రాజకీయ ప్రస్థానం మొదటి నుంచీ ఆసక్తిదాయకమే. 1977 తండ్రి ముద్రగడ వీర […]
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి వైఎస్సార్సీపీలోకి చేరుతున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సంచలన రాజకీయ నేపధ్యం ముద్రగడ వారసత్వం . వీరి తండ్రి వీర రాఘవ రావు గారు రెండు సార్లు ప్రత్తిపాడు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ముద్రగడ 1978 నుండి 89 వరకూ జరిగిన నాలుగు ఎన్నికల్లో ప్రత్తిపాడు నుండి […]
వై నాట్ 175 అనే సీఎం వైయస్ జగన్ నినాదాన్ని అమలు చేసి చూపించే శక్తి ఈ రాష్ట్రంలోని మహిళలకు సాధ్యమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి శ్రీమతి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో తండ్రి, బిడ్డలు మహిళలకు ఇవ్వని గుర్తింపు సమానత్వం సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా […]
జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యత ఇవ్వకపోతే దేశం , సమాజం పురోగతి సాదించందనే దృడాభిప్రాయం ఉన్న వ్యక్తి సీఎం జగన్. ఈ విషయం మాటలతో కాకుండా అన్ని రంగాల్లో మహిళకు పెద్దపీటవేస్తూ చేతలతో చేసి చూపించి దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త పాలనా వ్యవస్థకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. దేశ చరిత్రలో ఒక్క మహిళామణులకే వారికి ఆర్ధిక సామాజిక బరోసా కల్పిస్తూ ఒక ప్రభుత్వం ఇన్ని స్వావలంభన సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం ఒక్క […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీ మిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు విడతల వారీగా జాబితాలు విడుదల చేసింది. ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒకొకటి పరిష్కారం చేసుకుంటూ నియోజక వర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ ముందుకు వెళ్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి […]
ఏపీ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలలు సీఎం జగన్ చేతుల మీదుగా ఒక్కొక్కటిగా సాకారమవుతున్నాయి. ప్రజలంతా ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న ప్రాజెక్టులను వరసగా పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలం చేస్తున్నారు సీఎం జగన్ . పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించడంతో పాటు ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి […]
ఏపీకి అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కీలక కాపునేత ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతునట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గట్టి పట్టు ఉన్న ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలోకి వచ్చేలా చక్రం తిప్పిన ఆ పార్టీ కీలక నేతలు ఎట్టకేలకు సఫలీకృతం అయినట్టు తెలుస్తుంది. ముద్రగడ గారు తొలుత జనసేన నేతలు వచ్చి తనని కలిసిన సంధర్భంలో తన సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాను సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు చేసింది శూన్యం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. అందులో ఒకటి 200 యూనిట్ల విద్యుత్. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్ ఎన్నికలకు ముందు సంకల్పించారు. మాటిచ్చి ఊరుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకున్నారు. నెలకు 200 యూనిట్ల వరకు […]
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి వైఎస్సార్ చేయూత.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.18,750ను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే మూడుసార్లు నగదు ఇచ్చారు. మొత్తంగా నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి […]
ఎన్నికలు సమీపిస్తున్న వేల అధికార వైసీపీ పార్టీలోకి చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్లగడ్డ బిజెపి ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. భూమా కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి,గంధం భాస్కర్ రెడ్డి, అంబాటి మహేశ్వర్ రెడ్డి పలువురు స్థానిక బిజెపి నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. బిజెపిలో కీలక నేతగా […]