విద్య హక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు 25 శాతం ప్రైవేట్ స్కూల్స్ లో సీట్లు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు హయాంలో ఇది జరగలేదు. అలా సీట్లు కల్పన జరుగుతుందనుకున్న ఆశ కూడా నిరాశే, ఎందుకంటే ప్రైవేట్ విద్యాసంస్థలంతా చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచేవారే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో కల్పించాల్సిన 25 శాతం అమలు పరిచేలా ఆదేశాలు జారీ చేశారు. గత రెండు […]
ఏపీలో మీడియా చానెళ్లు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఓ వర్గం చానెళ్లు ఎల్లో మీడియాగా ముద్ర వేయించుకుని టీడీపీకి అనుకూల వార్తా కథనాలు ప్రచారం చేస్తున్నాయన్న అప్రతిష్ట మూటకట్టుకోగా ఆ చానెళ్లపై సీఎం జగన్ పలు సందర్భాల్లో ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ మాత్రం కొన్ని చానెళ్లను బ్లూ మీడియాగా పేర్కొంటూ విమర్శలు చేస్తూ వస్తుంది. ఇలా తెలుగు మీడియా ఛానెల్స్ రెండు వర్గాలుగా విడిపోగా న్యూట్రల్ ఛానెల్స్ గా ముద్ర పడ్డ టీవీ9, […]
ప్రపంచంలో ఏం జరిగినా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఖాతాలో వేయడం ఎల్లో గ్యాంగ్కు అలవాటు. ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రి ఏమీ చేయలేదు కాబట్టే ప్రతిదీ ఆయన వల్లే జరిగిందని ప్రజల్ని నమ్మించే యత్నం చేస్తుంటారు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి పచ్చ పత్రికలు ఏ రాసినా ఓ సామాజికవర్గం నమ్మేసి ఇతరుల వద్ద బిల్డప్ ఇచ్చేది. కాకపోతే ఇప్పటికీ అదే భ్రమల్లో బతుకుతోంది. జనంలోకి వెళ్లి ఆ పాత కథల్ని చెప్పడంతోనే సరిపెట్టుకోదు. […]
సీఎం జగన్ పై విజయవాడ నడిబొడ్డున దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. కాగా వైసీపీ శ్రేణులు ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. కానీ దాడి అనంతరం తమపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. జగన్ తనపై తానే దాడికి వ్యూహం రచించారనే ధోరణిలో టీడీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. గతంలో కోడి కత్తి కేసుకు ముడి పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేయడం ప్రారంభించింది. […]
ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారాలకు పేటెంట్ తీసుకున్న ఎల్లో మీడియా బాబు ప్రత్యర్థుల మీద విషప్రచారం తో చెలరేగిపోతారు.. బాబు బీజేపీ కరెక్ట్ అంటే బీజేపీ గొప్పలు ఆహా ఓహో… బీజేపీ ద్రోహం చేసింది అంటే దాని మీద ఉన్నవి లేనివి అన్నీ తవ్వి విచిత్రమైన రాతలు రాసే పసుపు మీడియా వారు వారు ఏది కరెక్ట్ అంటే జనాలంతా అదే కరెక్ట్ అని నమ్మాలి లేకుంటే ఒప్పుకోరు.. జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన రాజకీయాల్లోకి […]
మహా టీవీ. ఇది పూర్తిగా ఎల్లో ఛానల్. నిద్ర లేచింది మొదలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేయడమే దీని పని. కట్టు కథలు చెబుతూ ఉంటుంది. ఇక దీని మేనేజింగ్ డైరెక్టర్, యాంకర్ అయిన వంశీకృష్ణ డిబేట్లలో చిత్రవిచిత్రంగా మాట్లాడుతుంటాడు. చంద్రబాబు నాయుడికి హైప్ ఇవ్వడంలో ఇతర ఎల్లో జర్నలిస్టులతో పోటీ పడుతుంటాడు. ఏదో పచ్చ కార్యకర్తలా నోటికొచ్చింది చెప్పేస్తుంటాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో […]
రాష్ట్ర ప్రయోజనాల కంటే చంద్రబాబు ఉనికి తెలుగుదేశం పార్టీ మనుగడే ముఖ్యం అనుకుంటున్నాయి ఎల్లో మీడియా, పచ్చ పత్రికలు. ప్రజా ప్రయోజనార్థం జరిగే ఏ అంశంలోనూ ఈ ఎల్లో మీడియా ఇంత ఉత్సాహం చూపించదు కానీ టిడిపిని, చంద్రబాబును వెనకేసుకు రావడానికి మాత్రం ఎప్పుడూ వెంపర్లాడుతుంది. ఒక రకంగా ఎల్లో మీడియా లేకపోతే బాబు ఎంత అజ్ఞాని అనేది ప్రపంచానికి ఎప్పుడో తెలిసేది. కానీ, కేవలం ఎల్లో మీడియా ఎలివేషన్స్ వల్లనే బాబు ప్రపంచానికి ఒక రాజకీయ […]
‘ఢిల్లీలో ఉండే కొందరు ప్రముఖులు, అలాగే ముంబైలోని పలువురు బిజినెస్ టైకూన్స్ సర్వే చేయించారు. దీని ప్రకారం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 172, కాంగ్రెస్కు 172, ఇతరులకు 199 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 ప్లస్ రావాలని కమలం పెద్దలు కలలు కంటున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్కు దూరంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం లేదనే అర్థమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని […]
ప్రజలను ఏమార్చడంలో ఎల్లో మీడియాది అందె వేసిన చేయి. జరిగిన సంఘటన ఇంకోటైతే వేరేది చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీరియస్ అయ్యారని ఓ ఎల్లో ఛానల్లో డిబేట్ పెట్టి నవ్వులపాలయ్యారు. ఎన్నికల మీటింగ్కు వస్తే ఇదెప్పుడు జరిగిందా అని మూడు పార్టీల శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. ప్రజాగళం సభకు ప్రధాని మోదీ వచ్చారు. తక్కువ సమయమే ఉన్నారు. ఈ గ్యాప్లోనే చంద్రబాబు తన నటనా కౌసల్యాన్ని ప్రదర్శించారు. […]
2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వం పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా, మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జితో మొదలు పెట్టారు, కొనసాగింపుగా తాత్కాలిక సచివాలయం దాకా వచ్చింది.ఫ్లోటింగ్ బ్రిడ్జి ట్రయిల్ రన్ నిర్వహిస్తున్న సమయంలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయినట్లుగా వార్తలను ప్రచురించింది ఎల్లో మీడియా. ఆ సాయంత్రమే నిర్వాహకులు ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇంకా ప్రజల సందర్శనార్థం ప్రారంభించలేదు, కమిషనర్ ఆదేశాల మేరకు అలలు ఎక్కువగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నామని […]