ఏపీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వారు ఎవరికి అండగా వుంటారో వారే అధికారంలోకి వస్తారని నానుడి. గత రెండు ఎన్నికల్లో అది రుజువు అయింది. 2014 లో ఉత్తరాంధ్రలో టీడీపీకి 25 సీట్లు ఇచ్ఛారు,అలాగే 2019లో వైసీపీకి 29 సీట్లు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ. అందులో తూర్పు కాపులు, యాదవ్, మత్స్యకారులు ఎక్కువ . అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎటు మొగ్గినా పూర్తిగా ఒకసైడ్ ఉంటారు తప్పా సగం సగం మొగ్గు చూపడం అనేది […]
కడప జిల్లాలో బీజేపీ పోటీచేస్తున్న ఏకైక నియోజకవర్గం బద్వేల్. అసలు రెండు వేలు ఓట్లు కూడా లేని స్థానంలో చంద్రబాబు ఆటలో భాగంగా బీజేపీ పోటిలో నిలిచింది. అయితే బీజేపీకి నియోజకవర్గంలో జెండా పట్టుకోవడానికి కార్యకర్తలు కూడా లేకపోవడం ఇక్కడ జనసేన పరిస్థితి కూడా అలానే ఉండడంతో చేసేదేమీ లేక టీడీపీ నాయకులు తమ కార్యకర్తలను కొన్ని రోజులు బీజేపీ కండువాలు కప్పుకొని ఎలక్షన్ ప్రచారానికి తిరగమని కోరుతుంటే ఆఖరికి జనసేన జెండా అయిన కప్పుకుంటాము గానీ […]
రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే సాగుతాయి. ఎన్నికలు అన్న తర్వాత ఎప్పుడైనా ఒకింత ఉత్ఖంటగానే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది అన్న చందానా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మాది గెలుపు అంటే మాది గెలుపు అంటూ ఆయా పార్టీల నేతల ప్రచారాలు హీటెక్కిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికలతో పోల్చితే 2019 ఎన్నికలు ఎంత ఆసక్తికరంగా జరిగాయి […]
చంద్రబాబు అట్టహాసంగా విడుదల చేసిన టీడీపీ 2024 ఎన్నికల మానిఫెస్టో ఒక అబద్దాల పుట్ట, కాపీల కట్ట తప్ప మరొకటి కాదని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం 2014 మానిఫెస్టోను ఏ విధంగా ఎన్నికల తరువాత చెత్తబుట్టలో పడేసిందో ఈ మానిఫెస్టో గతి కూడా అంతే అనే వాదన ప్రజల్లో మొదలైంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే ఒక్కటి కూడా చిత్తశుద్దితో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్టుగా లేవని, కేవలం అధికారం కోసం జగన్ పధకాలను ఇతర రాష్ట్ర […]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీలో ఓటమీ భయం పెరుగుతూ తన వికృత చేష్టలను బయట పెట్టుకుంటూ వస్తోంది. పల్నాడు జిల్లాలో మొన్నటి వరకు టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్న ఏకైక నియోజకవర్గం చిలకలూరిపేటలో రోజు రోజుకి బరితెగించి దాడులు చేసేంతాల ఓటమి భయం పట్టుకుంది. నియోజకవర్గంలోనీ రూరల్ మండలం ఈవూరిపాలెం గ్రామం టీడీపీకి కంచుకోట లాంటిది. ఈ ఊరిలో ఇప్పటివరకు టీడీపీ ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చెయ్యడానికి కూడా సాహసించలేదు.ఎలక్షన్ సమయంలో పోలింగ్ బూత్ ని […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపెనర్లు లిస్టుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 37 మందితో కూడిన జాబితాని విడుదల చేసింది. 37 మందిలో 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోని వివిధ పదవులు పొందిన వారు కాక మిగిలిన 12 మంది సాధారణ కార్యకర్తలను తమ పార్టీ స్టార్ క్యాంపెనర్లుగా నియమించుకుంది. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో […]
ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. మొన్నటి వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అనేక మంది చేరారు. ప్రస్తుతం నియోజకవర్గాల్లో జరుగుతున్న బహిరంగ సభల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా సోమవారం చోడవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో విశాఖ డీసీసీ ప్రెసిడెంట్ గొంపా గోవిందరాజు, విశాఖ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జీవీవీఎస్ కమలాకరరావు, పెందుర్తికి చెందిన ఎన్.ప్రసాదరావు (జేసీబీ ప్రసాద్), శ్రీనివాసరావు, […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల అనంతరం ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారు. తాడిపత్రి.. సిద్ధమేనా… తాడిపత్రి నుంచి ఇచ్చాపురం […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మరింత దూకుడు పెంచనున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉన్న సీఎం జగన్ తాజాగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఇప్పటికే నాలుగు సిద్ధం బహిరంగ సభల నిర్వహించిన అనంతరం 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించారు.. బస్సు యాత్ర ద్వారా ప్రజలతో […]
2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల గడువు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని అనంతపూర్ జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం వైఎస్ జగన్ మరో ఎన్నికల […]