సీఎం వైఎస్ జగన్ 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక ప్రజాతీర్పు పై గురువారం ట్వీట్ చేసారు “దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.” ఈ ట్వీట్ తో వైసీపీ […]
బుధవారం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని జూన్ 9వ తేదీన సీఎంగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అందులో ఎలాంటి అనుమానం లేదని వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ […]
ఈనెల 13వ తారీకున ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో అందరికీ తెలిసిందే… ఎన్నికల్లో అధికార వ్యాసర కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి టిడిపి జనసేన కూటమి గా పోటీలో నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థులు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నేటికి సరిగ్గా ఆరు రోజులు మాత్రమే ఉండగా ఏ టెన్షన్ లేదు, వార్ వన్ సైడే, గెలిచేది […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తైన రోజు నుంచి ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు అనే చర్చ ప్రజల్లో తీవ్రంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తెలుగుదేశానికి చెందిన కొంతమంది మాత్రం చంద్రబాబే అధికారంలోకి రాబోతున్నారని ఇదే మాటపై ఎంతైన పందానికి తాము సిద్దమని కాలు దువ్వుతున్నారు. ఇక వైసీపీ క్యాడర్ మాత్రం తమ నాయకుడు అందించిన సంక్షేమ పాలనే తిరిగి తమ పార్టీని అధికారంలో కూర్చోబెడుతుందని ధీమాగా ఉన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా […]
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఒక్కొక్క వీడియో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల పాల్వాయి గెట్ బూత్ లో వైసీపీ ఏజెంట్ పై టీడీపీ దాడి చేసి వారి పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్ చేస్తున్న సమయంలో మాచర్ల అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా బూత్ లోకి వెల్లి ఆ ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఈసీ కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పుడు మరో […]
మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఒక ఈవిఏం పగలగొడుతున్నట్టు నిన్నటి నుండీ టీడీపీ, ఒక వర్గ మీడియా ఒక వీడియో వైరల్ చేస్తున్న విషయం విదితమే. ఈ వీడియో ప్రచారం వెనక తీవ్ర కుట్ర కోణం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు. మాచర్ల ఎన్నికల్లో పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో మొత్తం 7 EVM బాక్సులు ధ్వంసం చేసినట్టు ఈసీ చెబుతుంది. అయితే మొత్తం 7 EVM లు పగలగొట్టిన వీడియోలు బయట పెట్టకుండా […]
నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెబుతూ ఎవరైతే గడిచిన ఎన్నికల్లో వైసీపీకి, మరీ ముఖ్యంగా కొడాలి నానికి, వల్లభనేని వంశీకి ఎన్నికల్లో మద్దతు పలికారో వారందిరిని తాను హెచ్చరిస్తున్నానని, మీరు వైసీపీకి మద్దతు పలికినా మా బొచ్చుకూడా పీకలేరని, తాను ఉండగా చంద్రబాబు మామయ్యని, బాలకృష్ణ […]
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినా వారిపై తప్పుడు కథనాలు ప్రసారం చేసి సదరు వ్యక్తుల వ్యక్తిత్వహనానికి పాల్పడటం ఎల్లో మీడియాకి పరిపాటిగా మారిపోయింది. మీడియా చేతిలో ఉంది అనే ధీమాతో తాము ఏమీ చేసినా చెల్లిపోతుందనే ధైర్యంతో సామాన్యులని సైతం వేధింపులకి గురి చేస్తుంది సదరు మీడియా. తాజాగ ఎల్లో మీడియా యాంకర్ శ్యామలను టార్గెట్ చేసింది. గడిచిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడమే ఈ ఎల్లో మీడియా […]
మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. మూలధన వ్యయం యొక్క అర్థం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక సంస్థ చేసే ఖర్చులను మూలధన ఖర్చులు అంటారు. ఈ ఖర్చులు సంస్థకు కొత్త ఆస్తులను మెరుగుపరచడం లేదా జోడించడం ద్వారా దీర్ఘకాలిక ఆస్తి యొక్క సామర్థ్యాన్ని లేదా సామర్థ్యాలను పెంచడానికి ఉపయోగపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం 87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023-24 ఆర్థిక […]
కొంతమంది టీడీపీ నాయకులు చూపిస్తున్న అతి తెలివితో ఆ పార్టీ క్యాడర్ బలైపోతుందనే వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి పెట్టిన ఖర్చును ఒక్క దెబ్బతో రాబట్టుకునే పథకం మూలాన టీడీపీ క్యాడర్ కుదేలైపోతుంది. కొన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సమాచారం ప్రకారం టీడీపీ నుండి పోటీ చేసిన వ్యక్తులే గుట్టు చప్పుడు కాకుండా వైసీపీ గెలుస్తుందని పందెం కాయడంతో కింద స్థాయి కార్యకర్తలు అవాక్కవుతున్నారు. టీడీపీ అభ్యర్ధులు వైసీపీకి […]