ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. 2019 లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం వల్లే ప్రజల్లో హీరోగా నిలిచే అవకాశం దక్కిందన్నారు. 2014లో చంద్రబాబుతో మోసపూరిత హామీలతో పోటీ పడలేక ఓడిపోయానని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తిస్థాయిలో చేయలేదని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసేవే చెబుతున్నామని..చెబితే […]
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలుచేస్తూ పేదల బ్రతుకుల్లో వెలుగు నింపారు. వివిధ దేశాల ప్రతినిధులు, రాష్ట్రాల అధికారులు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి సంక్షేమ పథకాలను వారి ప్రాంతాలలో అమలుచేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఆంధ్రప్రదేశ్లో పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్మార్షల్ మనీష్కుమార్ గుప్తా ప్రశంసించారు. ఢిల్లీలోని […]