విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్థిని మార్చనున్నారా.. అంటే దానికి సమాధానం అవుననే వినిపిస్తోంది.విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడికి పాల్పడిన నిందితుల్ని ఇప్పటికే సిట్ అరెస్టు చేయగా దాడి వెనుక విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం అభ్యర్ధి బొండా ఉమా మహేశ్వరరావు ప్రమేయం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో బోండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు ఉండడంతో […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఆ వ్యూహాల్లో కుల సమీకరణాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాగా తాజాగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. ఇప్పుడీ భేటీ చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్న వంగవీటి రాధాకు 2019లో గుంటూరు వెస్ట్ సీటు కాకుండా,గుంటూరు […]
కాపులకి ఆరాధ్యుడు వంగవీటి మోహన రంగా కొడుకుగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వంగవీటి రాధా తన రాజకీయ జీవితం లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని ఆద్యంతం తప్పు నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తును తానే అంధకారంలోకి నెట్టుకున్నాడు… వంగవీటి రంగా గారితో వైయస్సార్ కి ఉన్న మితృత్వం కారణం చేత వైయస్సార్ ఆహ్వానం మేరకు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ […]