2024 సార్వత్రిక ఎన్నికలకు మరి కొన్ని రోజుల ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆఖరి విడత ప్రచారం కోసం సిద్ధం అయ్యారు. తొలి విడతగా సిద్ధం పేరుతో రీజియన్ల వారీగా నాలుగు సభలు నిర్వహించారు, సిద్ధం పేరుతో జరిగిన సభలను తన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చేపట్టిన తొలి విడత ప్రచారం కార్యక్రమం. సిద్ధం సభలో ముగిసిన వెంటనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరిట రాష్ట్ర మొత్తం 22 […]
ఇప్పటికే మూడు సిద్ధం సభలను విజయవంతంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ ఈ నెల పదవ తారీఖున బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగవ సిద్ధం సభ నిర్వహించనుంది.