ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956 ప్రకారము ఇనాం భూములకు రైత్వారీ పట్టాను రైతులు/ఇనాందారులు/ కౌలుదారులకు మంజూరు చేయుటకు 07.01.1948 ని పరిగణన తేదీగా నిర్ణయించబడినది. ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956 లో పొందుపరచబడిన దేవాదాయ భూములు/సర్వీస్ భూములు/సంస్థల సంబంధించిన చట్టం భూములు/ధార్మిక భూములకు దుర్వినియోగమవుతున్నందున సుప్రీం కోర్టు పరిశీలన […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శించేందుకు సినీ ఇండస్ట్రీ వాళ్లు భయపడుతుంటారు. అయితే నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మాత్రం వెనకడుగు వేయరు. సేనాని చేసే పనులను చాలాకాలంగా ఏకిపారేస్తున్నారు. తాజాగా ఆయన మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనాడు రామోజీరావు గతంలో పవన్ వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసి అన్పాపులర్ చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు దగ్గర కాపులను ఎందుకు తాకట్టు పెడుతున్నావని పవన్ను నిలదీశారు. ఆ […]
ఇన్నేళ్ల జీవితం లో ఫస్ట్ టైం నాకు చిరాకు… అని ఆ చిరాకులోనే భాష పై జ్ఞానం కూడా వదిలేసి, జగన్ మీద ఉన్న విపరీతమైన అక్కసుతో ఆఖరికి రాక్షసుడు అని కూడా రాసేస్తున్నాడు రామోజీ… ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా జనాల నుండి జగన్ ను వేరు చేయలేం అని అర్థం అయిన ఎల్లో మీడియాకి మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.. జగన్ సీఎం అయిన వెంటనే అందుకున్న తొలి రాగం జగన్ […]
ఈనాడు రాసే ప్రతి అక్షరం వెనుక స్వార్థం ఉంటుంది. తనకు కావాల్సిన వారు ఉంటే ఒకలా రాస్తుంది. లేకప్పుడు అబద్ధాలు వల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇదే దాని సిద్ధాంతం. రాష్ట్రం విడిపోయాక ధోరణి మార్చింది. మొన్నటి వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన ఎక్కడ లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తాడు కాబోలనే భయంతో బాగా కావాల్సిన వాడిని చేసుకుంది. గత ఐదేళ్లపాటు ఇక్కడ ఆత్మ బంధువు చంద్రబాబు ఉన్నారు. అందుకని ఎవరికి […]
మన సామాజిక వర్గం వ్యక్తి మాత్రమే అధికారంలో ఉండాలి. అందులోనూ చంద్రబాబు నాయుడే అయ్యుండాలి. ఇంకెవరున్నా సంహించను. ఇది రామోజీరావు ఈనాడు ధోరణి. వీళ్లు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తారనే అందరికీ తెలిసిందే. కానీ రాసే రాతల్లో ఒక్క శాతమైనా నిజం ఉండాలి కదా. ముఖ్యంగా పనికొచ్చే విషయమై ఉండాలి. అలాగే ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరుగుతోందంటే ప్రశ్నించడంలోనూ అర్థం ఉంది. కానీ నిలువెల్లా విషయం నింపుకొంది ఈనాడు. చాలా దారుణంగా జిల్లాల్లో పనికిరాని వార్తలను ప్రచురిస్తోంది. వైఎస్సార్ […]
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పలు పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరగా వందల కోట్ల విలువైన దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కొందరు నేతలు దేవాలయ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా వాటిని విక్రయించి వందల కోట్లను కొల్లగొట్టారు. ఈ వాస్తవాలను ఎన్నడూ రాయని ఈనాడు తాజాగా దేవాలయాల విషయంలో జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం హాస్యాస్పదం. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక దేవాలయ భూముల రక్షణకు నడుం బిగించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలను అరికట్టే […]
విశాఖపట్నంపై రామోజీరావు ఈనాడు పత్రిక కక్ష కట్టింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం విషపు రాతలు రాస్తూనే ఉంది. ఏ ఘటన జరిగినా దానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణమని చూపించేందుకు వైజాగ్ ఇమేజీని దారుణంగా డ్యామేజీ చేస్తోంది. స్థిరాస్తి వ్యవహారంలో గ్రామీణ తహసీల్దార్ రమణయ్య హత్య జరిగింది. అయితే ఈ ఘటనను తమకు అనుకూలంగా వాడుకునేందుకు అటు ఎల్లో మీడియా, ఇటు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. ఈనాడు అయితే ఒకడుగు […]
Ramoji Rao : సుప్రీం కోర్టులో రామోజీరావుకు(Ramoji Rao) షాక్ తగిలింది. మార్గదర్శి చిట్ఫండ్స్కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని మార్గదర్శికి సుప్రీకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థల్లో జరుగుతున్న అవకతవకలపై ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఏపీలో నమోదైన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలనీ […]
విపత్తిపై నిర్లక్ష్యపు కత్తి.. అంటూ పత్తి రైతులకు అన్యాయం జరిగిపోయిందంటూ ఈనాడు కథనం ప్రచురించింది. పత్తి దిగుబడి తగ్గిందని, ధరలు పడిపోయాయంటూ అసత్య వార్తలను పచ్చ పత్రికలో అచ్చేసింది. 2018–19లో రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 15లక్షల ఎకరాలు ఉండగా దిగుబడులు 14.91 లక్షల టన్నులు.. ఖరీఫ్ – 2023లో 10.35 లక్షల ఎకరాల్లో సాగుబడి జరిగి 12 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంతర్జాతీయంగా పత్తి ధరలు తగ్గడం వల్ల పత్తి రైతులు మిరప, మొక్కజొన్న, […]
జగన్ ప్రభుత్వంపై అక్కసుతో నిలువెల్లా విషం నిండిన కథనాలు రాస్తున్న ఈనాడు మరోసారి తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టింది. నరం లేని నాలుక ఎన్ని వంకరలైనా తిరుగుతుందన్న సామెత చందాన విషం మాత్రమే నిండిన రామోజీ కలం అన్ని వంకరలు తిరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలన్న దుగ్ద తప్ప మరో లక్ష్యమే లేని రామోజీ ఈసారి ఫీజులు పెంచు…. ఖజానా నింపు అనే ప్రభుత్వ వ్యతిరేక కథనాన్ని వండి వార్చాడు. రామోజీ రెండు నాల్కల […]