ఈ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్ నీ కుర్చీ మడప పెట్టేస్తామనే డైలాగ్ను తెగ వాడేస్తున్నారు. ప్రతి సభలో ఇదే చెబుతున్నారు. మొన్న లోకేశ్ ఇనుప కుర్చీని ముడిచి పిల్ల చేష్టలు చేశారు. వారికి ఇప్పుడు గొప్ప అవకాశం దక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా చంద్రబాబు రా కదలి రా, లోకేశ్ శంఖారావం పేర్లతో సభలు నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా వాటికి జనం […]
జరిగేది ఒకటి.. ఎల్లో మీడియా చూపించేంది మరొకటి. చంద్రబాబు ఆయన కార్యకర్తల వల్లే కింద పడబోతే ఇది సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఫల్యమంటూ చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. రాజమండ్రి రూరల్ కాతేరులో సోమవారం రా కదలి రా సభ జరిగింది. ఇందులో పాల్గొన్న చంద్రబాబుకు రాజానగరం టికెట్ కేటాయింపు విషయమై తమ నేతల నుంచే తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. దీనికి కారణం లేకపోలేదు. బాబు జనసేనను పట్టించుకోకుండా ఓ సభలో మండపేట, అరకు అభ్యర్థులను […]