తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. నిమ్మగడ్డ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో […]
అవ్వ తాతల పింఛన్ల పంపిణీ పైన చంద్రబాబు రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూనే ఉన్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ/ వార్డ్ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ఆ వ్యవస్థలు తీసుకొని వచ్చిన తర్వాత రాష్ట్రంలో పింఛన్లు పొందే వారికి నెల నెల ఒకటో తారీఖున వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే వ్యవస్థను నెలకొల్పాడు. నాలుగు సంవత్సరాల […]
వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ సిస్టం ద్వారా వృద్దులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికే అందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే వాలంటీర్లపై కక్ష పెంచుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదటి నుండి వారిపై నిందలు మోపుతూ వారిని తూలునాడుతూ రావడమే కాకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కడ వాలంటీర్లు పెన్షనర్లను ప్రభావితం చేస్తారో అనే భయంతో నిమ్మగడ్డ రమేష్ చేత ఎన్నికలు అయ్యే వరకు పెన్షనర్లకి పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి […]
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచారంలో పాల్గొంటున్నాయి. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. 11వ రోజు బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ఈరోజు అవ్వాతాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య, మీ ప్రేమానురాగాలు, ఆప్యాయతల […]
పెన్షన్ ఇంటికి వచ్చి అందకపోవడానికి కారణాలు ఏమిటి అని ప్రజలందరికీ అర్థం అవుతున్నాయి.. ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం చేసినా, ప్రజల నుండి సంక్షేమాన్ని లాక్కోవాలి అని ఎంత ప్రయత్నించినా అది అయ్యేలా కనిపించడం లేదు… “ఆ చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి పెన్షన్లను ఇట్టా చేసారేంటన్నా. వారం రోజులు పట్టింది అందరికీ పెన్షన్లు అందడానికి. ముసలివాళ్లను మంచాల మీద మోసుకెళ్తూ, నీళ్లు, తిండి లేక ఎండల్లో పడి ఎదురు చూడాల్సి వచ్చింది. చంద్రబాబు, నిమ్మగడ్డా కలిసి […]
ఏపీలో రాజకీయాలన్నీ పెన్షన్ చుట్టూనే తిరుగుతున్నాయి. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయించొద్దని టీడీపీ అనుకూల వ్యక్తిగా పేరొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేయడం దానికి స్పందించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మండుటెండల్లో వృద్దులు ఇబ్బందిపడుతుండడంతో వైసీపీ, టీడీపీ వల్లే పెన్షన్లు ఇంటిదగ్గర ఇవ్వడం ఆగిపోయాయని విమర్శించింది. దానికి తోడు కొందరు వృద్దులు మృత్యువాత పడుతుండడం టీడీపీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసింది. వృద్దులు వికలాంగులు […]
ప్రతి నెల ఒకటో తారీకున కోడి కూయక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ చేతిలో పెట్టే వాలంటీర్ ఎప్పటిలా రాకపోవడంతో పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే ఆ ముసలి ప్రాణం ఎదురుచూపులకు పరిమితమైంది. ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నా… వాలంటీర్ ఎంత సేపటికి రాకపోవడంతో, పెన్షన్ మీదే ఆధారపడి బ్రతుకుతూ జీవనం సాగిస్తున్న ఆ వృద్ధుడు ఏం జరిగిందో తెలియక సతమతం అయిపోయాడు. 70 ఏళ్ల వయసు కలిగిన కే.వెంకటరావు […]
ఏపీ లో చంద్రబాబు వాలంటీర్ల సేవలను అడ్డుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ కోసం పొద్దుపొద్దునే అవస్థలు పడుతూ సచివాలయాలకి చేరుకుంటున్న అవ్వాతాతలు. మళ్లీ 55 నెలల తరువాత వృద్ధులను రోడ్ల మీదకు తీసుకువచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడిక్కడ వికలాంగులు, వృద్ధులు ఫించన్ కోసం గ్రామ సచివాలయలకు క్యూ కట్టారు. కొంతమంది రెండు రోజుల నుండి వాలంటీర్లు రాకపోవడంతో ఇంటికి వచ్చి ఫించన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అని తెలిసి మనోవేదనకు గురి అయ్యి శాపాలు పెట్టసాగారు. నరసరావుపేటలో […]
ఏపీ లో టీడీపీ అనుబంధ సంస్థ చేసిన ఫిర్యాదు తో అగిన ఇంటింటికి ఫించన్ నిర్ణయం ఏపిలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. వృద్ధులను ఈ నిర్ణయం భయపడేలా చేసి వారు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రతి నెల మొదటి రోజునే ఇంటింటికి వచ్చి ఫించన్ లు ఇచ్చే వాలంటీర్లు రాకపోవడంతో వారు ఫించన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు అని తెలియడంతో కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ దారుడు అయిన వెంకట్రావు (70) విషయం తెలుసుకుందాము అని […]
ఏపీలో ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీపై టీడీపీ వారు ఎలక్షన్ కమిషన్ కు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారిని పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని అంతా ఒకేలా కాకుండా వివిధ రకాలుగా చేయాలని నిర్ణయించి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు ఎలక్షన్ కమిషన్ చేసింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు ప్రభుత్వం రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి వీలుగా సవరించిన […]