ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా 144 స్థానాలలో పోటీ చేస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మొదటి విడతగా 94 మందిని, రెండో విడతలో 35 మందిని ప్రకటించింది. ఇలా ప్రకటించిన రెండు విడతల్లోనూ పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎవరి పోటీ చేస్తారనేది మాత్రం టీడీపీ ప్రకటించలేదు.ప్రస్తుతం పెనమలూరు టిడిపి ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉన్నారు. […]
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అదుపులోనికి తీసుకోవాలని ప్రయత్నించండంతో మరింత రెచ్చిపోయారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్ధిక సంఘం నిధులను విడుదల చేయాలనీ, వాటితో పాటు మరొక 16 డిమాండ్లను కూడా తీర్చాలని సర్పంచుల సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకంగ నిరసన చేయాలని రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చింది. అయితే, ఈ నీరసానికి, ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతులు లేవనీ, ఈ సంఘాల మాటున విద్రోహ శక్తులు ర్యాలీలలో పాల్గొని ఘర్షణలు చేయడానికి పధకం […]