గతంలో పచ్చని పంట పొలాలతో అలరారిన పల్నాడు జూలకంటి బ్రహ్మారెడ్డి హయాంలో ఫ్యాక్షన్ ముఠా కక్షలకు అడ్డాగా మారింది. ప్రజల నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషించారు. ముఖ్యంగా 1999 నుండి 2002 వరకూ పల్నాడు ప్రాంతంలో 26 మంది కేంగ్రెస్ నేతల హత్యల జరగగా ఒక్క వెల్దుర్తిలోనే 12 మంది హత్యకు గురవడం గమనించాల్సిన విషయం. ఈ 12 మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా జూలకంటిని వ్యతిరేకించిన వారే కావడం […]
మాచర్లలో నాటు బాంబులు మోగనున్నాయా రెండు దశాబ్దాల క్రితం సమసిపోయిన బాంబుల సంస్కృతి పల్నాడులో మళ్ళీ రెక్కలు విప్పుతున్న పరిస్థితి కనబడుతోందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు . వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడు గ్రామంలో నేడు ఉదయం బాంబుల కలకలం రేగింది. గత టీడీపీ హయాంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలు కొందరు ఊరు వదిలి అజ్ఞాతంలో జీవిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేల […]
ఈ రోజు నరసరావుపేటలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం జన జాతరను తలపించింది. ముందుగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దంపతులు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి రామిరెడ్డి నగర్ లోని అభయ ఆంజనేయస్వామి గుడి దగ్గరనుండి భారీ ర్యాలీగా వేలాది మంది […]