ఏపీలో దివంగతనేత డాక్టర్ వైయస్సార్ గారు తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ ఇదే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి సైతం ఒక క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కూటమి ఎన్నికల వ్యూహాలు, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసిన బీజేపీ సీనియర్ నేతల బృందం చంద్రబాబుకి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే ముస్లిం రిజర్వేషన్లపై ఇరుపక్షాలు చర్చించినప్పుడు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను […]
చంద్రబాబు , జగన్ కి మద్య ఆలోచనల్లో ఉన్న తేడాని ప్రజలు నిశితంగా గమనిస్తునట్టు ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలసీలపై సోషల్ మాధ్యమాల్లో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. సామాన్య ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విధ్య, నాణ్యమైన వైద్యం, వసతి, ఉపాది. ఈ రంగాల పై జగన్ తన 5ఏళ్ళ పాలనలో ఫోకస్ చేసి పేదవారికి అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో ఏ నాయకుడు 5ఏళ్ల కాలంలో చేయలేనన్ని సంక్షేమ పధకాలు అందించి […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం వాసుల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఈయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినా ఆ ప్రాంతంలో అభివృద్ధి జాడలు లేవు. అసలు ఇప్పటికీ అక్కడ బాబుకు సొంతిల్లు లేదు. కనీసం ఎమ్మెల్యే కార్యాలయం కూడా లేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. టూరిస్ట్లా వచ్చి వెళ్లేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెవెన్యూ డివిజన్ చేశారు. మున్సిపాలిటీ అయ్యింది […]
మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్కుమార్రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు గురువారం రాయలసీమలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లేనిపోనివి చెప్పారు. ప్రధానంగా బాబు, కిరణ్కు పెద్దిరెడ్డితో రాజకీయ విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అబద్ధాలు ప్రచారం చేశారు. తాము ఏం చేస్తామో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో […]
చంద్రబాబు అంటే మోసం, మోసమే చంద్రబాబు నైజం అనే మాట పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న విషయం మనకు తెలిసిందే. చంద్రబాబును నమ్మితే నట్టేట మునగడమే తప్ప, బాగుపడిన వాళ్లు కూడా ఎవరూ లేరు అంటూ రాజకీయ ఉద్ధండులు చెబుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు చరిత్రలో చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో మరోసారి చంద్రబాబు మోసపూరిత వైఖరి బయటపడింది. విషయానికి వస్తే… ఇంతకాలం పార్టీ కాడిని […]
‘నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశాను. జగన్రెడ్డి అంత దరిద్రపు సీఎంను ఎన్నడూ చూడలేదు. అన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి’ ఉమ్మడి ఏపీకి 2010 సెప్టెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు సీఎంగా చేసిన నల్లారి కిరణ్కుమార్రెడ్డి మాటలివి. ‘ఒక అహంకారిని ఇంటికి పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. అందరి జీవితాల్లో మార్పు రావాలంటే జగన్రెడ్డిని ఓడించాలి’ ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు, విభజన రాష్ట్రంలో ఐదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలివి. ఇద్దరూ కలిసిపోయి […]
రెండెకరాలతో ప్రారంభమైన చంద్రబాబు జీవితం రాజకీయంలోకి వచ్చి నేడు లక్షల కోట్లకి అధిపతిగా మారాడనేది కాదనలేని సత్యం. ఒకానొక పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబే నా ఆస్తి లక్ష కోట్లు అనడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయితే చంద్రబాబు నిరుపేదగా జీవితం ప్రారంభించినా డబ్బు వచ్చే సరికి ఆ డబ్బుతో పాటుగా బలహీన వర్గాలపై చిన్న చూపు , పేదలంటే లెక్కలేని తనం కూడా ఆయన కుటుంబంలోకి వచ్చి చేరాయి. చంద్రబాబు తన రాజకీయ ప్రయాణంలో బలహీన […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మంచి చేశాడో.. ఆయన్ను చూసి ప్రత్యర్థులు ఓటమి భయంతో ఎంతలా వణికిపోతున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో చాలు. వైఎస్సార్సీపీని ఓడించేందుకు, తెలుగుదేశం ఉనికి కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నాడో చెప్పేందుకు ఇదే సాక్ష్యం. ‘జగన్మోహన్రెడ్డి తెలివ తక్కువోడా.. కాదు కదా. 40 ఏళ్లు, 45 ఏళ్లు అనుభవమని చెప్పుకొనే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాడు.. ఇది రియాలిటీ’ ఎల్లో గ్యాంగ్లో కీలక సభ్యుడైన ఏబీఎన్ రాధాకృష్ణ ఇటీవల ఈ […]
చంద్రబాబు ఒక కరుడుకట్టిన రాజకీయవాది. తనకి కుటిల రాజకీయం తప్ప మరొకటి తెలియదు. ప్రతీ పనిలోను, ప్రతీ అడుగులోనూ రాజకీయం మాత్రమే చూసే చంద్రబాబుకి మరొక సెంటిమెంట్ అంటూ ఏమీ ఉండదనేది జగమెరిగిన సత్యం , తాను అధికారంలోకి రావడం కోసం ప్రజలనే కాదు దేవుడిని సైతం వాడేసుకుంటాడని చంద్రబాబు రాజకీయ ప్రయాణం చూసిన వాళ్లు ఇట్టే చెప్పేయవచ్చు. చంద్రబాబు ప్రజలు సెంటిమెంటుని పక్కన పెట్టి పుష్కరాల పేరిట గుడులు కూల్చి టాయిలెట్స్ కట్టించినా, ఫోటో షూట్లు […]
ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అనంతరం దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్సార్ గారు ముస్లిం సమాజానికి అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం చూస్తే ముస్లిం సమాజానికి చంద్రబాబు బీజేపీ పంచన చేరి వెన్నుపోటు పొడవటానికి సిద్దమయ్యాడని అర్ధమవుతుంది. చంద్రబాబుతో భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ విలేఖరులతో మాట్లాడుతూ తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి […]