2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ఆర్సిపి శ్రేణులు చంద్రబాబు ఓటమి కోసం సాయిశక్తుల పనిచేశాయి. మొదటినుంచి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తున్న మాట.. ఈ నేపథ్యంలోనే మొన్న మే 13న జరిగిన ఎన్నికల అనంతరం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడా..? అనే టెన్షన్ ఒక చంద్రబాబులోనే కాదు, టిడిపి శ్రేణులు కార్యకర్తల్లో కూడా బలంగా ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వస్తున్న […]
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. జూన్ 4వ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీనే కాకుండా చంద్రబాబు సైతం కుప్పంలో ఓడిపోబోతున్నాడని స్పష్టం చేశారు. చంద్రబాబు కుప్పంలో సుమారు ఏడు సార్లు గెలిచారని అయితే 8వ సారి ఇప్పుడు ఓడిపోబోతున్నాడని జోస్యం చెప్పారు. తనని ప్రజలు తిరస్కరించారనే సమాచారం ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ఫ్రస్టేషన్ లో అందరిని తూలనాడుతున్నాడని, ఓటమి పాలవుతున్న సమయంలో ఆ మాత్రం […]
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా సొంత నియోజక వర్గానికి కొంత అధికంగా కేటాయింపులు చేయడం, నియోజక వర్గాన్ని మిగతా నియోజక వర్గాల కన్నా అధికంగా అభివృద్ధి చేసుకోవడం సహజం. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నా ఎంతో ముందున్నారు ఏపీ సీఎం జగన్ . 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి ఏమి చేసాడంటే వేలెత్తి చూపించడానికి సరైన అభివృద్ధి ఒక్కటి కూడా కనపడకపోవటం దురదృష్టకరం. ఆ […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కుప్పంలో ఓటమి భయంలో పట్టుకుంది. దీంతో ఆ నియోజకవర్గంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. దీంతో బాబు తన పలుకుబడితో కర్ణాటక రాష్ట్రం నుంచి లో క్వాలిటీ మద్యం తక్కువ ధరకు విచ్చలవిడిగా దిగుమతి చేయించి కుప్పం తమ్ముళ్లను మత్తులో ఉంచుతున్నాడని విమర్శలున్నాయి. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా బాబు ఈసారి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఒకప్పుడు […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం వాసుల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఈయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినా ఆ ప్రాంతంలో అభివృద్ధి జాడలు లేవు. అసలు ఇప్పటికీ అక్కడ బాబుకు సొంతిల్లు లేదు. కనీసం ఎమ్మెల్యే కార్యాలయం కూడా లేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. టూరిస్ట్లా వచ్చి వెళ్లేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెవెన్యూ డివిజన్ చేశారు. మున్సిపాలిటీ అయ్యింది […]
ఏపీ ప్రజలు 2024 ఎలక్షన్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గంలో కుప్పం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటి లో వున్నారు. కుప్పం చంద్రబాబు నాయుడికి కంచుకోట ఇక్కడ ఒక్కసారి కూడా ఓడిపోలేదు అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడిని ఓడిస్తాము అంటూ ప్రత్యర్ధి పార్టీ అయినా వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు .దానికి కారణం 2019 లో చంద్రబాబు రెండు రౌండ్లలో వెనకబడటం, కుప్పంలో జరిగిన సర్పంచ్, […]
‘ఈతూరి చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవడం కష్టమే..’ చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఆ నియోజకవర్గంలో ప్రతీది చంద్రబాబుకు వ్యతికంగానే ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సాధారణంగా నాయకులతో నామినేషన్ వేయించే బాబు ఈసారి తన సతీమణి భువనేశ్వరిని పంపారు. ఈ మధ్య ఆమె ఎక్కువగా కుప్పంలోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ 30,722 ఓట్లకు పడిపోయింది. దీంతో 2024లో […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 20 అంశాలతో కుప్పంకి ప్రత్యేక మేనిఫెస్టో అంటూ టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఒక మీడియా సమావేశంలో తెలిపాడు. రాష్ట్ర ప్రజలందరికీ అమలయ్యే పథకాలకు తోడుగా ఈ 20 హామీలు కూడా అమలు పరుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు 1978లో రాజకీయ ప్రవేశం చంద్రగిరి నియోజవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచాడు. 1983 ఎన్నికల్లో చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 1989 ఎన్నికలకి కుప్పం చేరాడు. […]
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల గురించి మాట్లాడిన మాటలతో మనస్తాపానికి గురయ్యిన 384 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మమ్మల్నీ చంద్రబాబు నాయుడు తన మాటలతో సొంత మీడియా అండతో అవహేళన చేస్తూ వస్తున్నారు. అసలు కుప్పంలో సొంత ఇళ్లు లేని చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు ప్రతి సెకను అందుబాటులో వుండే మమ్మలని అవమానపరుస్తున్నారు దానిని తట్టుకోలేక మేమంతా వాలంటీర్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాము. రేపటి నుండి ప్రజలకు మా మీద టీడీపీ […]
జగన్ దెబ్బకు న్యూస్ ఛానెల్స్ లోనూ, సోషల్ మీడియా లో తప్ప గ్రౌండ్ లెవల్ లో తుడుచిపెట్టుకుపోయిన ప్రతిపక్షాలు, ఇప్పుడిప్పుడే తత్వం గ్రహించినట్లున్నాయి. అధికారం దక్కించుకోవడం కల్ల అని అర్థం అయినట్లు ఉంది, కనీసం తమ తమ స్థానాల్లో ఎమ్మెల్యే లు గా అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బిక్కుబిక్కుమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కుప్పం లో చంద్రబాబు కు 2004 నుండి వరసగా మెజారిటీ తగ్గుతూ వస్తుంది. 2019 ఎన్నికల్లో కేవలం ముప్పై వేల ఓట్ల తో […]