రాష్ట్రంలో జగన్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టిన రోజు నుంచి వివిద పార్టీల నుండి వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకుల నుండి ద్వితియ శ్రేణీ నాయకుల వరకు జగన్ పంచన చేరి ఆయన చేత కండువాలు కప్పించేసుకుంటున్నారు. ప్రాంతీయతతో సంభంధం లేకుండా రాయలసీమ కోస్తా ఆంధ్ర , ఉత్తరాంద్ర నుండి పెద్ద ఎత్తున చేరికలు ఇప్పటికే జరిగిపోయాయి. ఇక తాజాగా కడప జిల్లాలో సీనియర్ […]
‘నా సొంత గడ్డ పులివెందులంటే నా ప్రాణంతో సమానం. ప్రతి కష్టంలో నా వెంట నడిచింది. పులివెందులంటే నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.∙నామినేషన్ సందర్భంగా గురువారం ఆ ఊరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న ఇక్కడికి కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, […]
బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుళ్ల ఘటన నేపథ్యంలో మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సోదాలు నిర్వహించి పిఎఫ్ఐ సభ్యుడైన సలీంను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలించారు. కాగా దీర్ఘాకాలంగా ఉగ్రవాద సంబంధాలున్న సలీంపై ఇప్పటికే రెండు లక్షల రివార్డు కూడా ఉంది. తెలంగాణకు చెందిన సలీం మైదుకూరు మండలంలో చెర్లోపల్లిలో ఒక మదరసాలో బోధనలు చేయడానికి ఒక నెల క్రితం అక్కడికి వచ్చినట్లు సమాచారం. సలీంని స్థానిక మదరసాలో బోధకుడుగా నియమించికున్నారు. చెర్లోపల్లి […]