ఎప్పుడు ఏదో పిచ్చి పని చేస్తూ జనాలను నవ్వించే పాల్ మామ మరో పిచ్చి పనితో మన ముందుకు వచ్చాడు.. ఏపీ లో సార్వత్రిక ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ఎన్నికల కమీషన్ ను ఆదేశించాలని హై కోర్ట్ ను ఆశ్రయించగా, హై కోర్ట్ తిరస్కరించింది.. చివరి విడతలో ఎన్నికలు నిర్వహించి వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేయడం వలన ఏవీఎం ల ట్యాంపరింగ్ ను నిరోధించవచ్చని పాల్ గారి అభ్యర్థన. […]
టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులని ప్రకటించిన నేపథ్యంలో నిన్న విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేఏ పాల్ మాట్లడుతూ టీడీపీ జనసేన పొత్తుకు కాపులు వ్యతిరేకం అని తెలిపారు. వంగవీటి రంగాను హత్య చేయించిన చంద్రబాబుతో జత కట్టడం ఏంటి అని ప్రశ్నించారు. కాపులని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని దుయ్యబట్టాడు . డిసెంబర్ 25నే తాను జనసేనకు 24 సీట్లు టీడీపీ పార్టీ ఇస్తుంది అని తెలిపాను […]