రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా పై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పడం, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి […]
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయి అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా […]
ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు టీడీపీ పోస్టల్ బ్యాలెట్పై ఓ ఇమెజ్ను క్రియేట్ చేసుకొని గతంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్పై నమ్మకం పెట్టుకున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్పై సీరియల్ నంబర్ లేదని రిజెక్ట్ […]
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 20 సెకన్ల వీడియో ఎన్నికల సంఘం నుండి బయటికి వచ్చింది కాదని ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ వీడియోని పోస్ట్ చేసిన లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు అర్ధమౌతుంది. పాల్వాయి గేట్ బూత్ లో టీడీపీ చేసిన […]
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేల టీడీపీ చేసిన కుమ్మక్కు రాజకీయాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనీల్ కూమర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు తాము ఫిర్యాదు చేసినా స్పందించలేదని, ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని, 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చిందని మిగిలినవి బయటపెట్టకుండా ఈ ఒక్క ఈవీఎం ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారో […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమీషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కూటమి నేతలకు అనుగుణంగా వ్యహరిస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ జారీ చేసే ఆదేశాలు అన్ని ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగానే ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకో పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వరుస ఫిర్యాదుల ఆధారంగా కీలక అధికారులపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి విధులు కేటాయించొద్దంటూ సి ఎస్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డిజిపి స్థానం నుంచి బదిలీ కావడంతో ఆస్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ ఏర్పడిన ఆస్థానంలో […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ , టిడిపి వారి మీద చర్యలు తీసుకోమని సిఐడికి ఆదేశించింది. వైయస్సార్ కాంగ్రెస్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీలకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి చివరి విడత నిధులు లబ్ధిదారులకు జమ కాలేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, విద్య దీవెనలకు సంబంధించి చివరి విడత నగదు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ పథకాలకు సంబంధించి లబ్ధి అర్హులైన లబ్ధిదారులకు అందలేదు. ఈ […]
ఏపీలో ఫించన్ దారుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్మగడ్డ వెనకుండి అతని చేత ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేయించిన టీడీపీ ఈ నెల ఫించన్ ను డీబీటీ రూపంలో వారి బ్యాంకు అకౌంట్ లో జమ చెయ్యమని కోరిన విషయం తెలిసిందే. టీడీపీ చేసిన సూచన మేరకు ఎన్నికల సంఘం డీబీటీ రూపంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చెయ్యండి, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటికి వెళ్లి ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని […]