ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల అనంతరం ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారు. తాడిపత్రి.. సిద్ధమేనా… తాడిపత్రి నుంచి ఇచ్చాపురం […]
పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని తమ పార్టీ భావిస్తుంది అని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులాగా వారి మేనిఫెస్టో పేరుతో తాము దగా చేయమన్నారు. విద్యా, వైద్యం, రాష్ట్ర అభివృద్ధి , వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టామని వెల్లడించారు. వచ్చే […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మరింత దూకుడు పెంచనున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉన్న సీఎం జగన్ తాజాగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఇప్పటికే నాలుగు సిద్ధం బహిరంగ సభల నిర్వహించిన అనంతరం 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించారు.. బస్సు యాత్ర ద్వారా ప్రజలతో […]
2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల గడువు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని అనంతపూర్ జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం వైఎస్ జగన్ మరో ఎన్నికల […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. 2024 అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్రంలో సరైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది విశాఖనే అని మరోసారి స్పష్టం చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని కర్నూలును న్యాయ రాజధానిగా […]
మొత్తం జనాభాలో కనీస 50% దళితులు ఉండి లేదా ఆ దళితుల జనాభా 500 కు పైగా ఉన్నా ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోను సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే.. ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో రూ. 45,412 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో […]
2024 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. అమలు చేయగలిగే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని, గతంలో కొనసాగించిన నవరత్న పథకాలను విశ్వసనీయతతో అమలుచేశామని వాటినే తిరిగి రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగిస్తామని వెల్లడించిన సీఎం జగన్ తాను అందించబోయే పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారంటే.. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు రూ.50 వేలు ఇస్తాం […]
సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి నా పెట్ ప్రాజెక్ట్ అని సీఎం జగన్ వెల్లడించారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే…ఆయన మాటల్లోనే.. ప్రతి స్కీమ్కు సంబంధించి డెప్త్ లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. మహిళలు.. నా అక్కచెల్లెమ్మలు.. వీళ్లకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైయస్సార్ చేయూత. ఈ కార్యక్రమం ఇంతకు ముందు రూ.75 వేలు ఉండేది. […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అన్ని వర్గాలు స్వాగతించాయి. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెప్పిందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మేనిఫెస్టోపై స్పందించారు. వైఎస్సార్సీపీ విధానాలు సంస్కరణల దిశగా ఉన్నాయి. ప్రజలను కష్టాల నుంచి బయట పడేయడం జగన్కే సాధ్యం. విశాఖపట్నంను క్యాపిటల్ సిటీగా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా స్పందించారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, […]
నవరత్న పథకాలను కొనసాగిస్తూ అమలుకు సాధ్యం కాదన్న మాటే లేకుండా ఎలాంటి అసత్య హామీలను ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 ను విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే… ఈ సారి కూడా మనది కేవలం రెండు పేజీల మేనిఫెస్టో. మన మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఈసారి కూడా మన […]