సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు. నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ పెద్ద దిక్కని చెప్పుకొంటుంటాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఈ సీనియర్ నాయకుడి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. రికార్డు స్థాయిలో ఓటములు మూటగట్టుకున్న చరిత్ర ఉంది. 19లో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి గోవర్ధన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. 24లో టికెట్ వచ్చేది అనుమానమే. అయితే సీటు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడుతున్నారు. ఇటీవల ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్టులో […]
తెలుగుదేశం నాయకులకు తెలిసింది ఒకటే.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద వేయడం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ప్రతి జిల్లాలోనూ ఇదే తంతు జరుగుతోంది. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, సంక్షేమ పథకాలు తీసేశారని, అభివృద్ధి ఆగిపోయిందని.. ఇలా ఏదో ఒక విషయంలో దుష్ప్రచారం చేయడమే ఎల్లో నేతలు పనిగా పెట్టుకున్నారు. వారికి పచ్చ మీడియా సహకరిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న అదానీ కృష్ణపట్నం పోర్టు విషయంలో తెలుగుదేశం నాయకుడు, […]
మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. ఈయనకు అబద్ధాలు చెప్పడమే పని. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై బురద వేస్తూనే ఉంటారు. ఏదో నోటికొచ్చేంది చెప్పేస్తాడు. ఎల్లో మీడియా రాసేస్తుంది. అందులో అర శాతం కూడా నిజం ఉండదు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నం పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోతాయని ఊదరగొట్టాడు. కానీ అలా జరగలేదు. తన రాజకీయ ప్రత్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే, […]