ప్రశ్నించిన సీఎం వైఎస్ జగన్ ‘చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా అంటే సమాధానం రాదు. కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏంటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే ఏం ప్రయోజనం? ఎవరు ఇంటింటికీ మంచి చేశారు?, ఎవరు అందరినీ మోసం చేశారు, వారి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా […]
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలును వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ రకంగా ఆ పథకాలను మరల తీసుకొస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నమొన్నటి వరకు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జనం సోమరులైపోతారు, జాతీయసంపద ఆవిరైపోతోందన్న టీడీపీ వాళ్లు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో అంతకంటే ఎక్కువ హామీలు ప్రకటించడం మోసం […]
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సరిగ్గా రెండు వారాల గడువు మాత్రమే ఉండడంతో ఇప్పటికే సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన సీఎం జగన్, నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో అందరికన్నా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]
‘నువ్వు అడిగిన టికెట్లు ఇవ్వలేదని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా.. రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నా. నీ పనితీరు ఏ మాత్రం బాగోలేదు. పోటీ చేస్తే ఉద్ధేశం లేకపోతే వదిలేయాలి. అంతేకానీ ఇలా చేయడం ఎందుకు. ఇంత సీనియర్ నాయకుడివి జనాన్ని సమీకరించలేవా. డబ్బులిస్తారో.. బతిమిలాడుకుంటారో నాకు తెలీదు. రెండు గంటలు టైం ఇస్తున్నా. నేను వచ్చేసరికి జనం కనిపించాలి. లేకపోతే.. నా సంగతి తెలుసుగా..’ అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిపై […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అప్పటి సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరూ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రాయలసీమ జిల్లాలో బాబు, నల్లారి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడారు. శనివారం నెల్లూరులోని 8వ డివిజన్లో ప్రచారం చేసిన విజయసాయిరెడ్డి మాజీ సీఎంల వ్యాఖ్యలపై స్పందించారు. కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబు కలిసి తమ స్వార్థం కోసం రాష్ట్ర […]
ఏపీ ప్రజలు 2024 ఎలక్షన్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గంలో కుప్పం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటి లో వున్నారు. కుప్పం చంద్రబాబు నాయుడికి కంచుకోట ఇక్కడ ఒక్కసారి కూడా ఓడిపోలేదు అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడిని ఓడిస్తాము అంటూ ప్రత్యర్ధి పార్టీ అయినా వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు .దానికి కారణం 2019 లో చంద్రబాబు రెండు రౌండ్లలో వెనకబడటం, కుప్పంలో జరిగిన సర్పంచ్, […]
అధికారం కోసం అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ విశ్లేషకులు తరుచూ చెప్పే మాట. తన పాపాన్ని సైతం ప్రత్యర్ధులపైకి నెట్టి ప్రత్యర్ధుల మేలు సైతం తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకోగల సమర్ధుడు చంద్రబాబని తెలియని వారు ఉండరు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాలుక ఎన్ని విధాలుగా అసత్యాలు పలుకుతుందో లెక్కించి చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇదే పద్దతిని అవలoబిస్తున్నారు. తాజగా శ్రీకాకుళంలో తెలుగుదేశం […]
‘మీకు తెలుసు కదమ్మా.. హైదరాబాద్ను కట్టింది చంద్రబాబే’ ఈ మాటలు అన్నది ఎవరో చదువురాని తెలుగు తమ్ముడు కాదు. సాక్షాత్తు విదేశాల్లో చదువుకున్న బాలకృష్ణ కుమార్తె, లోకేశ్ భార్య నారా బ్రహ్మణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతున్న ఆమె పై మాటలు అనేసరికి ప్రజానీకం నోరెళ్లబెట్టింది. అంతటితో ఆగలేదు. మరో సందర్భంలో ‘మూడు రాజధానులని అవన్నీ జరగటం జరిగింది. కవుల్లేరు. కరెంట్ బిల్లులు కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు’ అన్నారు. దీనిని బట్టి నారా […]
సమాజంలో నీతి, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులు పోరాట పటిమ చూపడంలో గాంధీ, పట్టుదలలో పొట్టి శ్రీరాములు గారికి ఏమాత్రం తీసిపోరు. అటువంటి సేవాతత్పరులను చంద్రబాబు అత్యంత దారుణంగా అవమానకరంగా మాట్లాడితే కనీసం తప్పు అని స్పందించలేని పవన్ కళ్యాణ్ నేడు ఆ సమాజానికి అండగా ఉంటానని సన్నాయి నొక్కులు నొక్కదం చూస్తే ఓట్ల కోసం వెంపర్లాడటం తప్ప వారిపై పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ది లేదనేది స్పష్టం అవుతుంది. రావులపాలెం సభలో […]
వీరప్పన్ ఏనుగులని ప్రేమిస్తాడని , దావూద్ ఇబ్రహిం అత్యంత శాంతి కాముకుడని చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చంద్రబాబు రైతులపై ప్రేమను చూపిస్తే కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడంలో , రైతుల పై దూషణలకి దిగడంలో చంద్రబాబును తలదన్నే రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. ఎన్నికలు సమీపిస్తే చాలు రైతుల ఓట్ల కోసం పాకులాడే చంద్రబాబు ఎన్నికల అనంతరం రైతులను ఏ విదంగా తన రాజకీయ […]