విద్య హక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు 25 శాతం ప్రైవేట్ స్కూల్స్ లో సీట్లు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు హయాంలో ఇది జరగలేదు. అలా సీట్లు కల్పన జరుగుతుందనుకున్న ఆశ కూడా నిరాశే, ఎందుకంటే ప్రైవేట్ విద్యాసంస్థలంతా చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచేవారే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో కల్పించాల్సిన 25 శాతం అమలు పరిచేలా ఆదేశాలు జారీ చేశారు. గత రెండు […]
ప్రతీ నియోజకవర్గంలో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతామని సీఎం జగన్ వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో స్కిల్ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ ద్వారా ఐటిఐ, డిప్లమో, పాలిటెక్నిక్ డ్రాప్ అవుట్స్ ముగ్గురిని కలిపి ఒకే ప్లాట్పాంలోకి తీసుకువచ్చి, ఒక స్కిల్ హబ్ గా […]
గత నెల నుండి ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. శివ రాత్రికి ముందు నుండే పెరిగిన ఎండలతో బెంబేలెత్తుతున్న జనం బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తప్పనిసరైతే తప్ప ఎండకు బైటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక వైపు వర్షలు తక్కువ పడడంతో నీటి ఎద్దడితో, మరో వైపు మండుతున్న ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎండలు గతేడాది కంటే ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఈ […]
2024-25 విద్యా సంవత్సరానికి అవసరమైన 4కోట్ల 42 లక్షల పాఠ్యపుస్తకాల ముద్రణ మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వము. ఈ విషయన్ని విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు స్కూల్స్, కాలేజ్ లు మొదలయ్యే మొదటి రోజునే అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుని దానికి అవసరమైన ముద్రణ మొదలు పెట్టారు. దానిని ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ […]
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్యపుస్తకాలు అందించేలా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరికీ బైలింగ్వల్ పుస్తకాల ముద్రణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. 2024 – 25 విద్యా సంవత్సరానికి 42 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారని విద్యాశాఖ అంచనా వేస్తోంది. 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.5 కోట్ల పుస్తకాలను సిద్ధం […]
“ ఇంటర్నేషనల్ బాకలారియెట్ బోధన ” కు మనబడి అనుకూలం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాల్లో ఐబీ ప్రతినిధుల పరిశీలన.. పాఠశాలల సదుపాయాలపై సంతృప్తి.. బహుభాషా బోధన, టీచర్- విద్యార్థి మధ్య అనుబంధంపై ప్రశంస. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లోని పిల్లల భవిష్యత్తును విద్యతో పదిలపరుస్తున్నవేళ విద్యావిధానంలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఐబీ విద్యావిధానంను తీసుకు వచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.. ఈ మేరకు ఇంటర్నే షనల్ […]
దేశ భవిష్యత్ తరగతి గదుల నుంచే మొదలవుతుంది. తెలుగుదేశం హయాంలో ఆరుబయట చదువులు ఉండేవి. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో క్లాస్ రూమ్లు డిజిటల్ బాట పట్టాయి. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన ఈ తరహా విద్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో ఇప్పుడు పేద విద్యార్థులకు చేరువైంది. పాఠశాల స్థాయి నుంచే గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది. ఫలితంగా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను బ్లాక్ బోర్డుపై […]
విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, వర్చువల్ బోధన, టోఫెల్లో శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ తదితర వాటిని ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటితోపాటు అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద తదితర పథకాలను పేద విద్యార్థుల కోసం తెచ్చింది. ఐబీ సిలబస్ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో విద్యా రంగంలో వివిధ పథకాలపై చేసిన ఖర్చు రూ.71,017 […]
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా అమలయ్యేది. రుచి లేని.. ఉడకని ఆహారాన్ని విద్యార్థులకు పెట్టేవారు. పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఏదో పెట్టామంటే పెట్టి మమ అనిపించేవారు. ఆ భోజనాన్ని తినలేక కొందరు పిల్లలు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకునేవారు. ఆ పరిస్థితిలేని పేద బాలలు బడిలో పెట్టే ఆహారాన్నే కష్టంగా తినేవారు. వారంలో రెండు కోడిగుడ్లను మహా కష్టంగా అందించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం స్వరూపమే […]
ఈ ఫొటోలను చూస్తే ఏదో ప్రైవేట్ పాఠశాల అనిపిస్తోంది కదా.. కానే కాదు. ఇది అక్షరాలా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూల్. తరగతి గదిలో పిల్లలు కూర్చొనేందుకు డెస్క్లు, గోడపై నల్ల పెయింట్ స్థానంలో గ్రీన్ బోర్డు. ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కనిపిస్తున్నాయి. ఇదంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమే. ఆయన ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సర్కారు పాఠశాలలను గాలికొదిలేసి ప్రైవేట్ను ప్రోత్సహించింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది […]