బొత్తిగా చంద్రబాబు టైము బాగున్నట్టు లేదు. పొత్తు కుదిరింది అని ఆనందపడేలోపు.. అసంతృప్త తెలుగు తమ్ముళ్ళు కాక మీదకొచ్చారు. పోనీ పవన్ కళ్యాణ్ అయినా తన చరిష్మా చూపిస్తాడనుకుంటే… పిఠాపురంలో జనం అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. చినబాబు సైలెంట్ అయిపోయాడు, జగన్ సిధ్ధం సభలతో ముందుకెళ్ళిపోతున్నాడు. అలాంటి టైములో దెబ్బ మీద దెబ్బలా ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కేసు ముందుకొచ్చింది. ఇష్టానుసారంగా నియమాలను మార్చి, నచ్చిన వారికి అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెట్టి, బ్లాక్ లిస్ట్లో […]
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో పన్ను ఎగవేసినందుకు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) చర్యలు తీసుకుంది. జీఎస్టీ నిబంధనలు పాటించకుండా రూ.10.81 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు డీఆర్ఐ రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది. కాగా ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు వెనుక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా హవాలా మార్గంలో ఈ డబ్బును తరలించినట్లుగా ఆధారాలున్నాయి. గతంలో ఏపీ ఫైబర్ నెట్ నిధులను డొల్ల కంపెనీల […]