సీఎం వైఎస్ జగన్ 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక ప్రజాతీర్పు పై గురువారం ట్వీట్ చేసారు “దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.” ఈ ట్వీట్ తో వైసీపీ […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ఆర్సిపి శ్రేణులు చంద్రబాబు ఓటమి కోసం సాయిశక్తుల పనిచేశాయి. మొదటినుంచి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తున్న మాట.. ఈ నేపథ్యంలోనే మొన్న మే 13న జరిగిన ఎన్నికల అనంతరం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడా..? అనే టెన్షన్ ఒక చంద్రబాబులోనే కాదు, టిడిపి శ్రేణులు కార్యకర్తల్లో కూడా బలంగా ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వస్తున్న […]
బుధవారం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని జూన్ 9వ తేదీన సీఎంగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అందులో ఎలాంటి అనుమానం లేదని వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ […]
ఈనెల 13వ తారీకున ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో అందరికీ తెలిసిందే… ఎన్నికల్లో అధికార వ్యాసర కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి టిడిపి జనసేన కూటమి గా పోటీలో నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థులు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నేటికి సరిగ్గా ఆరు రోజులు మాత్రమే ఉండగా ఏ టెన్షన్ లేదు, వార్ వన్ సైడే, గెలిచేది […]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారన్న ఆరోపణలపై సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్నికల సమయంలో లంచం ఇవ్వడానికి సంబంధించిన ఐపిసి సెక్షన్ 171-ఇ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 (1) కింద కేసు నమోదు సినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12న చెర్లోపల్లి గ్రామంలోని గిరిజన మహిళలకు సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్రెడ్డి నగదు పంపిణీ చేస్తున్నట్లు […]
ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు చిట్టచివరి ప్రధాన అంశం. నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో, నియోజకవర్గ అభ్యర్ధి నియమించుకున్న ఏజెంట్ల సమక్షంలో జరుగుతాయి. చట్టం ప్రకారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవచ్చు. కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర: నియోజకవర్గ పార్టీ అభ్యర్ధి ప్రతినిధిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్ చాలా కీలక పాత్ర పోషించడంతో పాటు, వారి సహకారంతో కౌంటింగ్ పర్యవేక్షకులు మరియు కౌంటింగ్ […]
అత్యంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎందుకింత పక్షపాతంగా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం (ఈసీ) ఇలా ప్రవర్తించడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. నిష్పక్షపాతంగా పనిచేస్తుంది అని పిలవబడే ఈసీ ఎప్పుడు లేని విధంగా దేశం లో ఒకలా.. ఏపీలో ఇంకొకలా… ఎందుకిలా ఈసీ? అని ప్రశ్నించేలా అడుగులు వేస్తుంది. అయితే గతంలోనే పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిర్దిష్టమైన […]
వందేళ్ళ భారతదేశ రాజకీయ చరిత్రలో మునిపెన్నడూ లేని కొత్త అధ్యాయానికి తెర తీశాడు వైయస్ జగన్. ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలవద్దకు వచ్చిన జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కల్లారా చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గత ఎన్నికలలో ప్రకటించాడు. మేనిఫెస్టోని ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావిస్తానని చెప్పినట్టుగానే ఇచ్చిన హామీలులో నూటికి 90 శాతం హామీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందాడు. ఐదేళ్ల పాలన తర్వాత మళ్లీ […]
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు విషయంపై ఏపీ ఎన్నికల చీఫ్ ఇచ్చిన ప్రత్యేక మార్గదర్శకాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంత్రం వ్యక్తం చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఒక్క ఏపీ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎలా ఇస్తారని, ఒక పార్టీ కోరగానే ఇలాంటి మార్గదర్శకాలను ఎలా ఇస్తారని, ఎక్కడా లేని సర్క్యులర్ ఏపీలో […]
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత పోల్ శాతం జరిగిందని, ఇది ఓటర్లలో చైతన్యం వెల్లివిరయడంతోనే సాధ్యమైందని ఎన్నికల అనంతరం ఈసీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికలకి ఇప్పుడు జరిగిన ఎన్నికలకి మధ్య ఓటర్లు ఎంతమంది పెరిగారు, అలాగే ఓట్లు వేసిన వారి శాతం ఎంత పెరిగింది? ఏ వర్గం వారు ఎక్కువ ఓట్లు వేశారు, ఓట్ల జాతరలో అధికంగా పాల్గొంది గ్రామీణులా , పట్టణ వాసులా […]