పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు బదులు ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్లలోనే ఉద్యోగులు తమ ఓటును వేశారు. పోలింగ్ అంత జరిగిన తర్వాత జరిగిన పొరపాటును అధికారులు గమనించారు. ఈ చర్య వల్ల 1219 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఉద్యోగుల ఫిర్యాదుతో మరోసారి పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని సీఈసీ ఆదేశించింది. దీంతో ఈ రోజు, రేపు చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. […]
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారని రాజానగరం సభలో సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం […]
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్న టీడీపీ, ఆఖరికి తమ అరాచకాలకు మూగ జీవులైన విదేశీ పక్షులను కూడా వదల్లేదు. ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలో స్థానిక టీడీపీ నాయకుల వల్ల పక్షులకు రక్షణ లేకుండా పోయింది. అప్పట్లో చేపల కోసం చెరువులను ఎండబెట్టడంతో విదేశాల నుండి ఉప్పలపాడుకు తరలి వచ్చే ఎన్నో రకాల పక్షులు మృత్యువాత పడ్డాయి. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాలలో జోరుగా ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు చర్యలు ప్రజలని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కాపు సంక్షేమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మొదట జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని భావించిన ఆ పార్టీలో అవలంబిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీలో చేరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మొదట జనసేనలో చేరుతారు అనుకున్నా […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరుపున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. ఈనెల 6, 8 తేదీలలో పర్యటన ఉంటుందని ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరికి […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యక్తి. తనను తాను మంచివాడుగా చిత్రీకరించుకుంటాడు. చేయని పనులను కూడా చేశానని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేస్తాడు. బహుశా ఆయన మాటల్ని గుడ్డిగా నమ్మే గొర్రెల్లాంటి అభిమానులు ఉండడమే కారణం కావొచ్చు. పవన్కు నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన తండ్రి వెంకట్రావు ఉద్యోగరీత్యా కొంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు చదువుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఈ ఊరి పేరు సేనాని అనేకసార్లు వాడాడు. నోటికొచ్చింది చెప్పేశాడు. తను అడిగే ప్రశ్నలకు టీచర్లు […]
రాష్ట్రంలో పేద , మధ్యతరగతి, మహిళలు, రైతు, కార్మిక ఇలా అన్ని వర్గాలు జగన్ పాలన ద్వారా తమకు పారదర్శకంగా అందిన సంక్షేమ ఫలాలు దృష్ట్యా మళ్ళీ జగన్ కే తమకి మద్దతు అని కుండబద్దలు కొడుతున్న సమయంలో. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం జగన్ కి మద్దతు పలికే అవకాశం లేదని ప్రతిపక్షాలు అంచనా వేస్తూ వచ్చాయి. సిపీఎస్ రద్దు హామీని జగన్ నిలబెట్టుకోలేక పోయారని ఈ ఒక్క కారణంతో ప్రభుత్వ ఉద్యోగులు అందరు జగన్ కి […]
కొందరు స్టూడెంట్స్ సంవత్సరమంతా ఆడుతూ పాడుతూ గడిపేసి ఉంటారు. ఎగ్జామ్స్ వచ్చాక హడావుడిగా పుస్తకాలు తెరిచి చదివేస్తారు. తీరా క్వచ్ఛన్ పేపర్ చూశాక తెల్లమొహం వేసి ఆన్సర్ షీట్లో సినిమా కథలు రాసేస్తుంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే. 2019లో ఓడిపోయాక సినిమాలు చేసుకుంటూ ఫాం హౌస్లో జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలకు సినిమా కథలు చెబుతున్నాడు. కానీ అవి జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ల స్థాయివి కావడంతో జనం […]
ఏ రాజకీయ పార్టీలకైనా ప్రచారాలు అనేవి చాలా కీలకం.. ఎన్నికల బరిలో ఉన్నప్పుడు అవి మరింత ముఖ్యం. అయితే ఆ ప్రచారాలు ప్రజలకు మంచి చేసేవిగా మేలుకొలుపుగా ఉంటే మంచిదే.. కానీ అవి పరిధి దాటితే సమాజానికి చాలా ప్రమాదం. అవి అబద్ధపు ప్రచారాలు అసత్య ప్రచారాలు అయితే మాత్రం కచ్చితంగా నష్టపోయేది జనమే… ఈ కోవలోకి చెందుతుంది ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీరు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న 2024 సార్వత్రిక […]
ఎన్నికలకు ఇంకా కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ తాజాగా రోజుకి మూడు బహిరంగ సభలను నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా నరసాపురం స్టీమర్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… నరసాపురం సిద్ధమా? సమయం 12.15 మిట్టమధ్యాహ్నం ఇంతటి […]