ఏపీలో దివంగతనేత డాక్టర్ వైయస్సార్ గారు తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ ఇదే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి సైతం ఒక క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కూటమి ఎన్నికల వ్యూహాలు, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసిన బీజేపీ సీనియర్ నేతల బృందం చంద్రబాబుకి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే ముస్లిం రిజర్వేషన్లపై ఇరుపక్షాలు చర్చించినప్పుడు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను […]
చంద్రబాబు , జగన్ కి మద్య ఆలోచనల్లో ఉన్న తేడాని ప్రజలు నిశితంగా గమనిస్తునట్టు ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలసీలపై సోషల్ మాధ్యమాల్లో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. సామాన్య ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విధ్య, నాణ్యమైన వైద్యం, వసతి, ఉపాది. ఈ రంగాల పై జగన్ తన 5ఏళ్ళ పాలనలో ఫోకస్ చేసి పేదవారికి అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో ఏ నాయకుడు 5ఏళ్ల కాలంలో చేయలేనన్ని సంక్షేమ పధకాలు అందించి […]
మేనిఫెస్టో.. తాము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఫలానా కార్యక్రమాలు చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టిలో ఇది చిత్తు కాగితం. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రం భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. ఆ సమయంలో 600కు పైగా హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో కూడిన పత్రాలను […]
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా చలామణి అయ్యే దెందులూరు మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజం చూపించారు. జగన్ ప్రభుత్వంలో తనకి జరిగిన మేలుని చెప్పిన దళిత యువకుడి పై దాడికి తెగబడ్డారు. చింతమనేని చేసిన ఈ దాష్టికానికి దళిత సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్ కి చంద్రబాబు టికెట్ ఇవ్వడం అంటే అతను చేసే అరాచకాలను దగ్గరుండి ప్రోత్సహించడం కాదా అంటూ దెందులూరు వాసులు […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం వాసుల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఈయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినా ఆ ప్రాంతంలో అభివృద్ధి జాడలు లేవు. అసలు ఇప్పటికీ అక్కడ బాబుకు సొంతిల్లు లేదు. కనీసం ఎమ్మెల్యే కార్యాలయం కూడా లేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. టూరిస్ట్లా వచ్చి వెళ్లేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెవెన్యూ డివిజన్ చేశారు. మున్సిపాలిటీ అయ్యింది […]
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఆ పార్టీతో కూటమి కట్టి తిరుగుతున్న తెలుగుదేశం , జనసేన అభ్యర్ధుల మెడకు చుట్టుకుని ఊపిరాడనీయడంలేదు . కూటమి అభ్యర్ధులం అంటూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ముస్లిం సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు కర్నాటకలో హిజాబ్ రగడ , యూపీలో అజాన్ రగడ మర్చిపోక ముందే దివంగత […]
మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్కుమార్రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు గురువారం రాయలసీమలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లేనిపోనివి చెప్పారు. ప్రధానంగా బాబు, కిరణ్కు పెద్దిరెడ్డితో రాజకీయ విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అబద్ధాలు ప్రచారం చేశారు. తాము ఏం చేస్తామో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో […]
‘నా కుమారుడికి ఓటు వేయండి.. నా భర్తకు అవకాశం ఇవ్వండి.. మా తమ్ముడికి అండగా నిలబడండి.. మా అన్నను ఆశీర్వదించండి.. మా నాన్నకు చాన్స్ ఇవ్వండి. మా అత్తను భారీ మెజార్టీతో గెలిపించండి.. మా మావయ్యకు ఓటు వేస్తే అభివృద్ధి చేస్తాడు..’ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబసభ్యులు ప్రజల్లో తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలంటే హడావుడి మామూలుగా ఉండదు. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా సందడి సందడిగా మారుతాయి. ప్రచారాలతో ప్రతి వీధి హోరెత్తిపోతుంది. […]
నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ నాయకులు బీసీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా భారత చైతన్య యువజన పార్టీ శ్రీకాకుళం అభ్యర్థి అయిన బురగాపు చంద్రకళ యాదవ్ నామినేషన్ వేయడానికి వెళ్తుండగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వర్గీయులు అడ్డుకొని దాడులు చేశారు. వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం రోజున నామినేషన్లకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులైన టీడీపీ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి […]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు చాలా హడావిడి చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడా కనపడకుండా ఉండవల్లిలో తన ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది, ఆఖరికి తాను పోటీ చేయబోయే మంగళగిరి నియోజవర్గంలో కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. 2023 జనవరిలో అట్టహాసంగా ప్రారంభించిన యువగళం పాదయాత్రకు టిడిపి వారు అనుకున్నంత ప్రజాదారణ దక్కలేదు. చంద్రబాబు అరెస్టుతో ఒక రెండు నెలలు పాటు యువ గళం […]