షాను బతిమిలాడి.. బయటికొచ్చి బిల్డప్పా..
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సీ కి త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో టెట్( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2022 -2023 కాలంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకున్న అభ్యర్థులుకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో టెట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టెట్ నోటిఫికేషన్ ద్వారా 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. 2022 ఆగస్ట్ లో టెట్ […]