పలు ఉత్కంఠలకు తెర దించుతూ రాబోవు ఎన్నికలకు లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జిలను నియమించడమైనది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1.శ్రీకాకుళం (ఎంపీ) : పేరాడ తిలక్
2.విశాఖపట్నం (ఎంపీ) : బొత్స ఝాన్సీ లక్ష్మీ
3. ఏలూరు (ఎంపీ) : కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
4.విజయవాడ (ఎంపీ) : కేశినేని నాని
5. కర్నూలు (ఎంపీ) : గుమ్మనూరి జయరాం
6. తిరుపతి (ఎంపీ) : కోనేటి ఆదిమూలం
7. ఇచ్చాపురం :పిరియ విజయ
8. టెక్కలి : దువ్వాడ శ్రీనివాస్
9.చింతలపూడి (ఎస్సీ) : కంభం విజయ రాజు
10.రాయదుర్గం : మెట్టు గోవిందరెడ్డి
11. దర్శి : బూచేపల్లి శివప్రసాదరెడ్డి
12.పూతలపట్టు (ఎస్సీ) :మూతిరేవుల సునీల్ కుమార్
13.చిత్తూరు : విజయానందరెడ్డి
14.మదనపల్లె : నిస్సార్ అహ్మద్
15.రాజంపేట : ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
16.ఆలూరు : బూసినే విరూపాక్షి
17.కోడుమూరు (ఎస్సీ) : డాక్టర్ సతీష్
18.గూడూరు (ఎస్సీ) : మేరిగ మురళి
19.సత్యవేడు (ఎస్సీ) : మద్దిల గురుమూర్తి
20.పెనమలూరు : జోగి రమేశ్
21.పెడన : ఉప్పాల రాము
22. శ్రీకాకుళం: ఇచ్చాపురం జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మణు జడ్పీ చైర్మన్ గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుండీ ఆదేశాలు వెలువడ్డాయి.
మరికొన్ని నియోజకవర్గాలలో ఇంచార్జ్ లను కూడా ప్రకటిస్తారని ఎదురు చూస్తున్న ఆశావహులకు ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.