ప్రశ్నించిన సీఎం వైఎస్ జగన్ ‘చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా అంటే సమాధానం రాదు. కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏంటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే ఏం ప్రయోజనం? ఎవరు ఇంటింటికీ మంచి చేశారు?, ఎవరు అందరినీ మోసం చేశారు, వారి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపెనర్లు లిస్టుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 37 మందితో కూడిన జాబితాని విడుదల చేసింది. 37 మందిలో 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోని వివిధ పదవులు పొందిన వారు కాక మిగిలిన 12 మంది సాధారణ కార్యకర్తలను తమ పార్టీ స్టార్ క్యాంపెనర్లుగా నియమించుకుంది. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో […]
ప్రత్యర్థులతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తరువాత రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. పొన్నూరు సిద్ధమా.. ఇంత మండుటెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచి పెడుతున్న నా […]
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సరిగ్గా రెండు వారాల గడువు మాత్రమే ఉండడంతో ఇప్పటికే సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన సీఎం జగన్, నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో అందరికన్నా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]
మేనిఫెస్టో.. తాము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఫలానా కార్యక్రమాలు చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టిలో ఇది చిత్తు కాగితం. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రం భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. ఆ సమయంలో 600కు పైగా హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో కూడిన పత్రాలను […]
దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన జగన్ , సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేనన్ని అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు. విభజనతో పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్ర కృషిచేసి సత్ఫలితాలు సాధించారు. పేద బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కడా లంచాలు తావులేకుండా సంక్షేమం అందించారు. కరోనా లాంటి […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మంచి చేశాడో.. ఆయన్ను చూసి ప్రత్యర్థులు ఓటమి భయంతో ఎంతలా వణికిపోతున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో చాలు. వైఎస్సార్సీపీని ఓడించేందుకు, తెలుగుదేశం ఉనికి కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నాడో చెప్పేందుకు ఇదే సాక్ష్యం. ‘జగన్మోహన్రెడ్డి తెలివ తక్కువోడా.. కాదు కదా. 40 ఏళ్లు, 45 ఏళ్లు అనుభవమని చెప్పుకొనే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాడు.. ఇది రియాలిటీ’ ఎల్లో గ్యాంగ్లో కీలక సభ్యుడైన ఏబీఎన్ రాధాకృష్ణ ఇటీవల ఈ […]
‘ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో.. సంక్షేమ పథకాలు చెప్పారో.. అవన్నీ అమలు చేసి చూపించారు జగనన్న. గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా మాట మీద నిలబడ్డారు’ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో అవినాష్రెడ్డి మాట్లాడారు. జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. […]
2024 సార్వత్రిక ఎన్నికలకు 3 వారాల సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే 99 శాతం ఆ […]
ప్రజలతో మమేకమయ్యే సందర్భాల్లో తమ ఇబ్బందులు గురించి చెప్పుకునే ప్రజల కష్టాలను విని తక్షణమే స్పందించి అప్పటికప్పుడు ప్రజల సమస్యలను తీర్చే సీఎం జగన్ మనసున్న మరాజుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల ఇబ్బందులను 24 గంటల్లోగా పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న సీఎం జగన్ కొన్ని సందర్భాల్లో స్పందించిన తీరు ఆదర్శనీయం అని చెప్పవచ్చు. 20 కోట్ల విలువైన ఇంజక్షన్ తో చిన్నారి ప్రాణాలు నిలిపి.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన ధరణి, అశోక్ కుమార్ […]