తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. తాజాగా మూడో జాబితాలో 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించారు. కాగా జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుండగా ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మరో 11 మంది ఖరారు చేసింది.
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – భరత్
అమలాపురం – గంటి హరీష్ మాధుర్
ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ – కేశినేని చిన్ని (శివనాథ్)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
బాపట్ల – టి కృష్ణప్రసాద్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
నంద్యాల – బైరెడ్డి శబరి
కర్నూలు – బస్తిపాటి నాగరాజు
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాదరావు
హిందూపురం – బీకే పార్థసారథి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
పలాస-గౌతు శిరీష
పాతపట్నం- మామిడి గోవిందరావు
శ్రీకాకుళం-గొండు శంకర్
శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు-బోడె ప్రసాద్
మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్
నరసరావుపేట- చదలవాడ అరవింద బాబు
చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి