సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొనసాగిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా బస్సు యాత్రలో ఇతర పార్టీలలోని పలువురు నేతలు అధికార వైసీపీలో చేరుతున్నారు. తాజాగా బస్సుయాత్రలో ఎద్దల చెరువు వద్ద తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో […]
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో చేరేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా టీడీపీ కీలక నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఎద్దల చెరువు వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైయస్ఆర్ సీపీలో చేరారు. 2019లో నెల్లూరు జిల్లా కావలి […]
ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లకు పనిబడింది. కాదేదీ బెట్టింగ్ కి అనర్హం అన్నట్లు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది మొదలుకుని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్ధికి ఎంత మెజారిటీ వస్తుంది. ? కూటమి గెలుస్తుందా లేక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అని జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇదంతా పక్కనబెడితే భీమవరంలోని బెట్టింగ్ రాయుళ్లంతా వైయస్ఆర్ సీపీ గెలుపు మీద బెట్టింగ్ […]
వైఎస్సార్ కాంగ్రెస్లో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు జిల్లాకు చేరగా చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల వారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేత కండువాలు కప్పించుకున్నారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి ఆ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు. ఈయన చాలాకాలం తెలుగుదేశంలో ఉన్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ప్రజల కోసం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. […]
సీఎం జగన్ గారి బస్సు యాత్ర మొదలయ్యాక జగన్ గారికి ప్రజల్లో వస్తున్నా ఆదరణ, స్పందన చూసిన తర్వాత పలు పార్టీల నుండి నాయకుల చేరికలు మరింత పెరిగాయి.సీఎం జగన్ గారి సంక్షేమ పాలన మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ వివిధ ప్రాంతాల టీడీపీ నేతలు పెద్ద ఎత్తున్న జగన్ గారికి మద్దతుగా వైసీపీ లోకి చేరుతున్నారు. ఈ క్రమంలో నేడు కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైసీపీ పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్ […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నుండి పలువురు నేతలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా సీఎం జగన్ సమక్షంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు వైసీపీలో చేరారు. వివరాల్లోకి వెళితే చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ […]
చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోయిన అత్తర్ చాంద్ భాషా తనకు రాజకీయ బిక్ష పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కదిరిలో జాయిన్ కానున్నారు. 1998లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మొదలుపెట్టిన చాంద్ బాషా అంచలంచెలుగా ఎదిగే టిడిపి పార్టీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు స్థాయి వరకు ఎదిగాడు. 2009లో టిడిపి తరఫున టికెట్ ఆశించి భంగపడ్డాడు. 2014లో ఎన్నికలకు మూడు నెలలు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ […]
వైఎస్సార్ కాంగ్రెస్లో తెలుగుదేశం, జనసేన నేతల చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులపై అనేక మంది పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనకు చెందిన నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. సంజీవపురం స్టే పాయింట్ వద్ద పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నాయకుడు వేణుగోపాల్, ఇంకా కె.పెద్దన్న, వెంకటస్వామి, జనసేన నుంచి తిరుపతేంద్రకు జగన్ పార్టీ కండువాలు కప్పి […]
జగన్ ప్రజల్లోకి వస్తే వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వైసీపీ కి అతిపెద్ద అసెట్. దానికి అనుగుణంగానే జగన్ సిద్దం సభల నుండి మొదలైన హంగామా, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఇంకెక్కువ ఉర్రూతలూగుతుంది. సర్వేలన్నీ వైసీపీ గెలుపును ఊహిస్తుండగా, జగన్ ప్రజల్లోకి రావడం తో మరింత పాజిటివ్ పవనాలు వైసీపీ వైపు వీస్తున్నాయి.. ఇక ప్రతిపక్షాల వైఖరి జగన్ నెత్తిన పాలుపోసినట్లు తయారు అయింది.. పబ్లిక్ మీటింగ్ లలో చంద్రబాబు చేసే వ్యాఖ్యలు టీడీపీ నాయకులకే […]
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ మరియు ఇతర పార్టీల నుండి పలువురు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కల్యాణదుర్గం సీటును అక్కడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబును చీదరించుకుంటూ పలువురు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీని వీడుతున్నారు. తాజాగా పత్తికొండలో […]