ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోఅధికార వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీలో చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరారు. కాగా జనసేన పార్టీలో ముఖ్య నేతగా పేరున్న పోతిన మహేశ్ తో పాటు ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన […]
పల్నాడు జిల్లా నడిబొడ్డున జరగనున్న మేమంతా సిద్ధం సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిజానికి సిద్ధం సభ మొదట పల్నాడు జిల్లాలో జరపాలని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల బాపట్ల జిల్లాలో జరిపారు. లక్షలాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పటి నుండి పల్నాడు ప్రజలు సీఎం జగన్ నిర్వహించబోయే సభ కోసం వేయి కళ్లతో […]
సీఎం వైయస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. కాగా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. కాగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులినోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ఒక్కరూ గుర్తు పెట్టుకోండని ప్రజలను హెచ్చరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి, మూడు […]
ఏపీ రాజధానిగా విశాఖ అవుతున్న వేళ ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ కి విశాఖ ప్రజలు అండగా వుండబోతున్నారో అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2019 లో విశాఖలో నాలుగుకి నాలుగు సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. 2014 లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అధికార వైసీపీ పార్టీకి గత రెండు ఎన్నికల్లో నిరాశపూరిత ఫలితాలే వచ్చాయి. టీడీపీకి మాత్రం గత రెండు ఎన్నికల్లో విశాఖ ప్రజలు అండగా నిలిచారు. అయితే గత […]
ఏపీలో ఎన్నికలు మరో కొద్ది రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీలోకి కొందరు నేతలు చేరుతుండగా మరికొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. పర్చూరు ఇన్చార్జ్ గా ఉన్న కృష్ణమోహన్ చీరాల టికెట్ ఆశించి పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. కాగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఆమంచి […]
రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో రభీ సీజన్ కోతలు మొదలయ్యాయి. వరి పంటకు మద్దతు ధర రైతులకు చెల్లింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది అని అంచనా వేసిన ప్రభుత్వము వాటిని కొనడానికి కనీస మద్దతు ధర విషయంలో అవసరమైన చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనడానికి అవసరమయిన ఏర్పాట్లు చేసిన […]
2019 ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ మరియు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పై ప్రతిపక్షాలు దాడి ఏకధాటిగా సాగుతూనే ఉంది. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ వాలంటీర్లపై టీడీపీ దాని అనుబంధం విభాగాలు ఎల్లో మీడియా చేస్తున్న వికృతి దాడి మాటల్లో చెప్పలేము. దాని ఫలితమే గత 58 నెలలుగా వాలంటీర్ల ద్వారా ప్రశాంతంగా జరుగుతున్న రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ […]
వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి రావడంతో పార్టీలో ఫుల్ జోష్లో నెలకొంది. కొంతకాలం క్రితం వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి జిల్లా అధ్యక్షుడి ఉండేవాడు. అయితే ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కుమ్మక్కై వైఎస్సార్సీపీ దెబ్బ తీయాలని ప్రయత్నించాడు. ఆ ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. దీంతో టీడీపీ తీర్థం పుచ్చుకుని ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ ఇప్పించుకున్నాడు. ధన బలాన్ని ఉపయోగించి ఇతర పార్టీల నాయకులకు ఎర […]
ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ 8 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్న తీరుతో ఈ బస్సు యాత్రకు ప్రజలనుండి అద్భుత స్పందన వస్తుంది. కాగా 8వ రోజున బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే.. ఈరోజు […]
జనసేన పార్టీ పెట్టిన మొదలు అనేక మంది ఆశావహులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నాయకులు పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జనసేన వేదికగా తమకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు వస్తాయని కలలు కన్నారు. ఎన్నికల్లో స్థానాల కోసం పవన్ కళ్యాణ్ పొందడంమెప్పు కోసం శక్తికిమించి, వ్యయప్రయాసలకోర్చి, సర్వం త్యాగం చేసి పవన్ కళ్యాణ్ వెంట నడిచారు 10 ఏళ్లుగా జనసేన జెండా భుజాన మోసారు. అయితే ఊహించిన విధంగా ఎవరికీ జనసేనలో […]