మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుతోంది. ఈ సందర్భంగా మంగళవారం పెద్దిపాళెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఆయన మాటల్లోనే.. ‘మీ అందరికీ ఒకటే చెబుతున్నాను. అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగాS బీజేపీ, కాంగ్రెస్. వీళ్లందరే కాకుండా మనం యుద్ధం చేస్తోందంటే వీళ్ల కుట్రలతో, […]