‘నా ప్రభుత్వంలో రైతే రాజుగా ఉంటాడు. వ్యవసాయాన్ని పండగ చేస్తా’ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటివి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. కొర్రీలు పెట్టి చంద్రబాబు నాయుడు వేధించాడు. జగన్ ప్రభుత్వం ఐళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చు చేసింది. […]
మ్యానిఫెస్టో అంటే ఇతర పార్టీల నాయకుల మాదిరి కాకుండా తాను దానిని ఒక పవిత్ర గ్రంధంగా భావిస్తానని మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెప్పినట్టుగానే తన 5ఏళ్ళ పరిపాలన కాలంలో 2019లో ఇచ్చిన హామీలను 99% నేరవేర్చి రికార్డ్ సృష్టించారు. మ్యానిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకుని వచ్చారు. ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు చేయలేని విధంగా మ్యానిఫెస్టో అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు జగన్ […]
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. 2019 లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం వల్లే ప్రజల్లో హీరోగా నిలిచే అవకాశం దక్కిందన్నారు. 2014లో చంద్రబాబుతో మోసపూరిత హామీలతో పోటీ పడలేక ఓడిపోయానని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తిస్థాయిలో చేయలేదని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసేవే చెబుతున్నామని..చెబితే […]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని వివరించారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు అయ్యే ఖర్చు వివరాలను వివరించారు. 2019-24 వరకు అయిదేళ్ల కాలంలో ఇచ్చిన […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టో ద్వారా మరోసారి మహిళలకు పెద్దపీట వేశారు. 2019లో ఆయన వారి కోసం అనేక పథకాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేశారు. అందులో ఒకటి అమ్మఒడి పథకం. పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు ఇబ్బందులు పడకూడదని సంవత్సరానికి రూ.15 వేల చొప్పున అందించారు. నడి వయసు మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు చేయూత పథకం కింద వడ్డీలేని రుణాలు ఇచ్చారు. ఆసరా, తోడు తదితర […]
మేనిఫెస్టో.. తాము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఫలానా కార్యక్రమాలు చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టిలో ఇది చిత్తు కాగితం. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రం భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. ఆ సమయంలో 600కు పైగా హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో కూడిన పత్రాలను […]
ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. కానీ వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టిడిపి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక బాగాన్ని ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ […]
2024 సార్వత్రిక ఎన్నికలకు 3 వారాల సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే 99 శాతం ఆ […]
2024 సార్వత్రిక ఎన్నికలకు 20 రోజులు సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. టిడిపి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99 శాతం ఆ పథకాలన్నీ అమలు పరిచాడు. ఈసారి ప్రకటించే పథకాలు హామీలు 100 శాతం […]