‘నా ప్రభుత్వంలో రైతే రాజుగా ఉంటాడు. వ్యవసాయాన్ని పండగ చేస్తా’ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటివి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. కొర్రీలు పెట్టి చంద్రబాబు నాయుడు వేధించాడు. జగన్ ప్రభుత్వం ఐళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చు చేసింది. […]
వయవసాయం దండగ అనే రోజుల నుండి వ్యవసాయం పండగ అని నిరూపిస్తూ అన్నదాతలను అన్ని విధాలుగా చేయిపట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కట్టుబడుతూ దేశానికే ఆదర్శంగా రైతుకు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన జగనన్న ప్రభుత్వం తాజాగా నేడు వరుసగా ఐదో ఏడాది మూడో విడతగా రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. రైతన్నలకు […]