సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆలోచనలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ముందుపెట్టి ఓట్లు అడుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పొత్తులతో వస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ‘మార్పు ఒక పదం మాత్రమే కాదు. మార్పు అంటే మాటివ్వడం. అందుకే ప్రజలు ఎన్నుకునేది జగన్నే’ అనే నినాదాన్ని తెచ్చింది. వైఎస్సార్సీపీ కొత్తగా ప్రారంభించిన క్యాంపెయినింగ్ ఇలా ఉంది. జగన్ […]