ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో రాళ్ళ దాడి చేసారు. గతంలో ఇదే విజయవాడలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణలంకలో టీడీపీ వారు రాళ్ళ దాడి చేసారు. టీడీపీ సానుభూతిపరులు ఆరోజు తండ్రి వైఎస్ఆర్ మీద దాడి చేసారు ఈరోజు కొడుకు జగన్ మీద దాడి చేసారు. మొదటినుండి విజయవాడలో టీడీపీ నాయకులది దూకుడు స్వభావమే.. తమ […]
ఐఎంజీ అని అమెరికా కి చెందిన ఓ పెద్ద స్పోర్ట్స్ అండ్ కల్చర్ కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాని కార్యకలాపాలు ఉన్నాయి. ఓ మల్టీ నేషనల్ కంపెనీ అన్నమాట… బాగా పేరున్నది కూడా. ఇప్పుడు ఈ భాగోతం అంతా ఎందుకు అంటారా….. 2003 లో ఐఎంజీ భారత్ పేరుతో ఓ కంపెనీ స్థాపించబడింది. అచ్చం అమెరికాకి చెందిన ఐఎంజీ లా, భారత్ లో దాని బ్రాంచ్ లా అనిపించేలా.. అది నెలకొల్పబడిన తేదీ 2003 ఆగస్ట్ 5. […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక ఉచిత విద్యుత్ ఫైల్పై డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేత సంతకం చేయించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో శుక్రవారం తెల్లవారుజామున తన రెండో కుమారుడి నివాసంలో మృతిచెందారు. ఆయన నాలుగు సంవత్సరాలుగా అల్జీమర్స్తో బాధపడుతున్నారు. స్వస్థలం ఉత్తరప్రదేశ్. 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల హయాంలో సీఎస్గా వ్యవహరించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వివిధ హోదాల్లో […]
లోకేష్ కి అమెరికా లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఈయన రికమండేషన్ మీదే సీట్ ఇచ్చింది. కార్నీగిమిలన్ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ ఆయన.. 2003 లో ఆయన తను పుట్టిననేల కోసం ఏదైనా చేయాలి అనే తపనతో, తన సాటి తెలుగు వారిని సాంకేతిక విద్యలో గొప్ప విద్యార్థులుగా తీర్చుద్దాలని గొప్ప ప్రణాళికతో చంద్రబాబు దగ్గరికి వచ్చాడు… పదో తరగతి పూర్తి కాగానే రాష్ట్రం లో ప్రతీ మండలం నుండి […]
YS ఆశయాలను జగన్ అమలు చేయడం లేదని షర్మిళ మైకు ముందుకొచ్చిన ప్రతిసారీ పాపం గొంతు చించుకుంటున్నారు. నిజానికి వై.యస్ ఆశయాలను ఆయన చనిపోయిన తర్వాత ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు, ఒక్క జగన్ తప్ప. ఆయన చనిపోయాక ఆయన ఫొటోనే తీసి పక్కన పడేసిన కాంగ్రెస్, ఇంక ఆయన ఆశయాలను అమలుచేసే ఉద్దేశ్యాన్ని కూడా ఏ రోజు చూపించలేదు. తర్వాత ప్రజలే కాంగ్రెస్ వైపు చూడటం మానేసారు. ఇంక, చంద్రబాబు అయితే తర్వాత అధికారంలోకి వచ్చాక […]
పేద మధ్యతరగతి కుటుంబాలలో ఎంతోమంది ప్రజలకు ఆరోగ్య భరోసా కలిగించిన దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అయితే ఆయన మానస పుత్రిక ఆరోగ్య శ్రీ.. ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు దక్కించుకున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏప్రిల్ 1, 2007 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు. అయితే వైఎస్సార్ గారి మరణానంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం ఆరోగ్య […]
బ్రిటిషర్ల టైం లోనే బాగా ప్రసిద్ధి గాంచి తరువాత వెనుకబడ్డ ప్రకాశం జిల్లా చీరాల వద్ద ఉన్న వాడరేవు నుండి గుంటూరు జిల్లాలో ఉన్న నిజాంపట్నం వరకు సాగర్ తీరం వాడుకొని బలమైన ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి అని వైఎస్ఆర్ ఆశయం. 26 కిలోమీటర్లు సాగర తీరం లో నిర్మించ దాల్చిన ఈ ప్రాజెక్ట్ కు రాస్ అల్ ఖైమ ఇందులో 51 శాతం పెట్టుబడులు పెట్టేటట్లు నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన మాట్రిక్స్ & పోర్ట్ […]
వైఎస్ అకాల మరణంతో ఆగిపోయినా వారసుని ఆగమనంతో పూర్టైన నిర్మాణం జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ నిర్మించదల్చిన సంగం బ్యారేజ్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం అయింది. వైఎస్ఆర్ అకాల మరణంతో నిలిచిపోయిన సంగం బ్యారేజ్ పనులు తర్వాత చంద్రబాబు హయాంలో గాలికి వదిలేశారు, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సింహపురి వాసుల చిరకాల కోరికైన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులును త్వర తగితిన పూర్తి […]
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిరక్షణకోసం వైయస్.జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుతుండడం, హత్యలు, హింసాత్మక సంఘటనలు, అవినీతి కేసులు బాగా తగ్గుముఖం పట్టడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలు తగ్గడంతోపాటు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో(2022) స్పష్టం చేసింది. గణనీయంగా తగ్గిన కేసుల సంఖ్య ఏపీలో గతంతో పోలిస్తే కేసుల […]
పారిశ్రామిక అభివృద్ది అనేది కాలంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో అధ్యాయంలో మారుతున్న కాలాన్ని బట్టి పారిశ్రామికంగా మరింత ముందు అడుగువేయడానికి కొత్త పాలసీలు సృష్టించబడుతాయి. ఆ విధానాలు సమాజంపై సత్ఫలితాలు వచ్చినా దుష్ఫలితాలు వచ్చినా ఆ పాలసీలు తయారు చేసిన వాళ్ళు మాత్రమే భాద్యులౌతారు.. ఇది ప్రాధమిక సూత్రం. కానీ మాన రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి మనం దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అందుకు […]