విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్థిని మార్చనున్నారా.. అంటే దానికి సమాధానం అవుననే వినిపిస్తోంది.విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడికి పాల్పడిన నిందితుల్ని ఇప్పటికే సిట్ అరెస్టు చేయగా దాడి వెనుక విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం అభ్యర్ధి బొండా ఉమా మహేశ్వరరావు ప్రమేయం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో బోండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు ఉండడంతో […]