చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోని జాయిన్ అయిన మహిళా నేతలకు అనుభవ పూర్వకంగా తెలిసివచ్చింది. సాధారణ మహిళలకి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఉద్దేశంతో కొంత మందికి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. గతంలో జరిగిన రెండు ఎన్నికలలో వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసి గెలిచిన మహిళా నేతలు ప్రలోభాలకి ఆకర్షితులై తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారే సమయంలో ఆర్ధికంగా ప్రలోభ పెట్టి తీసుకోని , తర్వాత రాజకీయపరంగా […]