ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అనంతరం దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్సార్ గారు ముస్లిం సమాజానికి అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం చూస్తే ముస్లిం సమాజానికి చంద్రబాబు బీజేపీ పంచన చేరి వెన్నుపోటు పొడవటానికి సిద్దమయ్యాడని అర్ధమవుతుంది. చంద్రబాబుతో భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ విలేఖరులతో మాట్లాడుతూ తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి […]