‘అందేంటి మేడం టికెట్ ఇవ్వలేదని ఏడ్చారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేస్తే చంద్రబాబు ద్రోహం చేశారని వాపోయారు. ఆయన నీచ రాజకీయాలకు బలయ్యానన్నారు. తిరుపతి సీటును జనసేనకు ఇవ్వడంపై పునరాలోచించాలని చెప్పారు. మా కార్యకర్తల మాటకు విలువ లేదా అంటూ ఆగ్రహించారు. ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ తిప్పేశారు’ ఇలా సుగుణమ్మను ఎవరైనా అడిగితే సినిమాలో విలన్లా నవ్వి ఊరుకుంటారు. ఈ మాజీ ఎమ్మెల్యే తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల సెంటిమెంట్ను బాగానే వాడుకున్నారు. భర్త వెంకటరమణ చనిపోవడంతో సుగుణమ్మ […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులు ప్రకటన తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన తర్వాత అది తార స్థాయికి చేరింది. కూటమిలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం అని సంకేతాలు వాల్లే పంపుతున్నారు. కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి మొదట భాను ప్రకాష్, కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి రత్న ప్రభకి టికెట్ […]