ఈనాడు రాసే ప్రతి అక్షరం వెనుక స్వార్థం ఉంటుంది. తనకు కావాల్సిన వారు ఉంటే ఒకలా రాస్తుంది. లేకప్పుడు అబద్ధాలు వల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇదే దాని సిద్ధాంతం. రాష్ట్రం విడిపోయాక ధోరణి మార్చింది. మొన్నటి వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన ఎక్కడ లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తాడు కాబోలనే భయంతో బాగా కావాల్సిన వాడిని చేసుకుంది. గత ఐదేళ్లపాటు ఇక్కడ ఆత్మ బంధువు చంద్రబాబు ఉన్నారు. అందుకని ఎవరికి […]