ఏపీ ఎన్నికల రణ క్షేత్రంలో టీడీపీ మరోసారి పొత్తులకు తెర లేపి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కర్నూలులో జరిగిన ముస్లిం మైనారిటీ వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ ఆధ్వర్యంలో జరిగిన మైనారిటీ మీటింగ్ లో పాల్గొన్న కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మైనారిటీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంక్ మాదిరిగానే చూసింది. టీడీపీలో మైనారిటీలకు కనీస మంత్రి పదవి ఇవ్వలేదు. పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఆఖరికి ఈరోజు ముస్లింలకు […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ముందు ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఉంది. అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు చారిత్రక అవసరమని ప్రజల్ని ఒప్పించడం. కానీ అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆయన తనకు అవసరమైనప్పుడల్లా వారితో కలవడం.. తర్వాత విడిపోవడం.. వేరే వారితో చేరడం సర్వసాధారణమైపోయింది. దీంతో ప్రజలకు టీడీపీ నేతల మాటలపై నమ్మకం పోయింది. ఎన్డీఏలో అయితే చేరేశాం.. సీట్లు తక్కువగానే ఇస్తున్నాం.. కానీ పొత్తును ప్రజలు అంగీకరించాలంటే ఏమి చేయాలని […]
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సరిగ్గా 40 రోజుల గడువు కూడా లేదు . కానీ ఇంకా బీజేపీ టీడీపీకి చుక్కలు చూపిస్తుంది. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వ్యవస్థల సహకారం దొరుకుతుందన్న ఆశతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దల అభయ హస్తం కోసం పడిగాపులు కాస్తున్నారు. కేవలం బీజేపీతో పొత్తు కారణంగానే టీడీపీ జనసేన రెండో జాబితాలో అభ్యర్థుల ప్రకటన చేయలేకపోతోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం […]