జనసేన కాపు కులంకు సంబంధించిన పార్టీ కాదని ఇది అందరి పార్టీ అని మొదటినుండి చెప్పుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ బీసీలను అందులోనూ గోదావరి జిల్లాలో మొదటి సీటును శెట్టిబలిజలకే ఇస్తానని ప్రకటించి మోసం చేసాడు. గోదావరి జిల్లాలో కాపులకు,శెట్టిబలిజలకు గొడవలున్నాయని వాటిని అంతం చేయడానికి జనసేన తరపున శెట్టి బలిజ అయిన పితాని బాలకృష్ణకు మొదటి సీటును ఇస్తున్నానని వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. తీరా తాను అభ్యర్థులను ప్రకటించిన 18 సీట్లలో ఎస్సీ […]