ఆంధ్రప్రదేశ్ లో 75 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ సచివాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహార్రెడ్డి ఆవిష్కరించారు. అసెంబ్లీ […]
ఇవాళ జనవరి 26 అనగా భారత గణతంత్ర దినోత్సవం. అలా అనడం కన్నా భారత్ గణతంత్ర దేశం గా ఆవిర్భవించి 74 ఏళ్లు పూర్తి చేసుకుంది అనడం సబబేమో. అసలు ఏమిటీ గణతంత్రం? స్వాతంత్ర్యానికి, గణతంత్రానికి తేడా ఏంటీ? చాలా మందికి అర్థం కానీ, తేడా తెలీని బ్రహ్మ పదార్ధం. ముఖ్యంగా ఈనాటి యువతకి.. భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. కానీ మనం గణతంత్ర దేశం గా ఆవిర్భవించింది […]