రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే పచ్చ మంద చూడలేకపోతోంది. ప్రజల్ని చూడకుండా చేసేందుకు ఆట్.. మా చంద్రబాబు నాయుడు ఏమైపోవాలని ఆందోళన చెందుతూ దుష్ప్రచారానికి దిగింది. పరిశ్రమల విషయంలో ఎల్లో గ్యాంగ్ చెబుతున్న అబద్ధాలు అంతే లేకుండా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక స్వయానా తన చేతుల మీదుగా పరిశ్రమలు ప్రారంభించారు. కొన్నింటికి భూమి పూజ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. టెక్స్టైక్స్ రంగంలో రూ.368 […]
‘జగన్ హయాంలో ఏపీ నాశనమైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని నేను మాత్రమే బాగు చేయగలను’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. ఎల్లో గ్యాంగ్ దీనిని పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవాలు వేరు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్త వాటికి భూమి పూజ జరిగింది. పెట్టుబడుల విషయంలో జగన్మోహన్రెడ్డి ఏనాడూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. పచ్చ గ్యాంగ్ కళ్లు తెరిచి చూస్తే […]
సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం అంటూ ఈనాడు రాతలు… సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి జగన్ సింపతీ కోసమే చేయించుకున్నాడని ఎంతో ఖర్చు చేసి పేపర్ ప్రింట్ చేసి మరీ జనాలకు ఉచితంగా పంచుతున్న ఈనాడు పొందే లాభం కేవలం జగన్ పై విషం చిమ్మడమే. దానిలో భాగంగా పుంకానుపుంకాలుగా జగన్ పై దాడిగురించి వ్యతిరేక వార్తలు రాస్తున్న రామోజీ నుండి వచ్చిన మరో అద్భుతం ఈ వార్త.. రాజకీయ […]
పచ్చోడు ఏం చేసినా సంసారం పక్కోడు ఏం చేసినా అదేదో అనే చందాన ఉంటుంది ఎల్లో మీడియా తీరు. అభూత కల్పనలు వండి వార్చడంలో, అసత్య ప్రచారాలు చేయడంలో, బట్ట కాల్చి నెత్తిన వేయడంలో ఎల్లో మీడియా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఎల్లో మీడియా చెప్పే నీతులకు చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదు. చంద్రబాబు ఏం చేసినా సమంజసమే.. అదే పని ఇంకెవరు చేసినా సన్నాసి తనమే అనే నీచమైన ఆలోచన విధానంలో […]
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుండి ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం పైన జగన్ పైన వండి వార్చడం ఈనాడుకు పరిపాటిగా మారింది. ఇప్పుడు అదే క్రమంలో మంగళగిరి ఐటీ పై జగన్ వేటు అంటూ ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమానికి తెరతీసింది ఈనాడు. మంగళగిరిలోని ఆటోనగర్లో ఐటీ టెక్ పార్కు భవనం అందుబాటులోకి రావడంతో అక్కడ […]
ఈనాడు అలియాస్ ఈనాయుడు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మెదళ్లలో నిత్యం విషం నింపుతూ ఉంటుంది. దిగజారుడు రాతలు రాయాలంటే రామోజీ పత్రికకు చాలా ఇష్టం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తిరుగుండదని, ఎలాంటి అరాచకాలు చేసినా అడిగే వారుండరని ఈనాయుడి భావన. అందుకే నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై దుష్ప్రచారానికి తెగబడుతూ ఉంటుంది. పల్నాడు జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ తన పార్టీ […]
గురువింద గింజ తన కింద నలుపు ఎరగదు అన్నట్టు చంద్రబాబు, రామోజీ తాము చేస్తున్న అక్రమాలు అన్యాయాలు అరాచకాలు మచ్చుకు కూడా గుర్తుంచుకోరు. ఒకవేళ గుర్తున్నా వాటిని అస్సలు పట్టించుకోరు. పైగా తమకున్న ఎల్లో మాఫియా అండతో మసిపూసి మారేడు కాయ చేస్తారు. పొరపాటున ఎవరైనా వాటిని గుర్తించి ఎదురు తిరిగితే అవతలి వాళ్ళ ఆచూకీ లేకుండా చేస్తారు అనేది జగమెరిగిన సత్యమే.. ఎందుకు అంటే రామోజీ అనుభవిస్తున్న సంపదంతా జీ.జే రెడ్డిగారిది అయితే… బాబు అనుభవిస్తున్న […]
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శిపై కొన్ని ఏళ్ల నుండి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లో మార్గదర్శిపై విచారణ నిలిపివేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘ పోరాటం అనంతరం మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు కొట్టేసింది. తీర్పును కొట్టేయడమే కాకుండా డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ […]
దాదాపు నలభై ఏళ్లపైగా తెలుగు రాజకీయాలని తన వార్తా పత్రిక ను అడ్డుపెట్టుకుని గింగిరాలు తిప్పిన రామోజీకి ఇది గడ్డు కాలం. నన్నెవరూ ఏం చేయలేరు, నేనే ఎవరి భవిష్యత్తునైనా నిర్ణయిస్తా, నా ముందు ఎంతటివాడైనా మోకరిల్లాల్సిందే అనే అహంకారం ఉండవల్లి అనే ఓ సాధారణ పొలిటీషియన్, 50 ఏళ్లు నిండని జగన్ అనే ఓ మొండి వాడి ముందు తునాతునకలు అవుతుంది. అప్పుడెప్పుడో ఉండవల్లి మార్గదర్శి చిట్స్ మీద వేసిన కేసు ఇప్పుడు మళ్లీ రామోజీ […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి ఆర్థిక వనరులు సమకూర్చే భాధ్యత ఈనాడు, మార్గదర్శి అధిపతి రామోజీరావు తన భుజాన వేసుకున్నారు. ఇప్పటికే తన మార్గదర్శి ముసుగులో నిధులను తరలించడం మొదలు పెట్టారు. అలా నిధులు తరలిస్తున్న క్రమంలో వైజాగ్ లో 52 లక్షలతో పాటు 36 లక్షల రూపాయల విలువైన చెక్కలతో మార్గదర్శి ఉద్యోగులు ఎన్నికల అధికారులకు దొరికారు. అధికారులు అ డబ్బులకు గురించీ అడిగితే మార్గదర్శి సంభందించిన డబ్బులు అని చెప్పారు. కానీ వాటి తాలూకు […]