2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటూ యాక్టర్ రఘు బాబు పొగడ్తలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముంచెత్తారు. తెలుగు నేలకి తేజస్సు వచ్చింది, గతంకి ఇప్పటికి చాలా మార్పులు గమనిoచానని ఈ సందర్భంగా తెలిపారు. యాక్టర్ రఘుబాబు తన సొంతూరైన ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంకి వచ్చినప్పుడు మీడియాతో ముచ్చటించారు. జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు […]