ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దాపురంలో టీడీపీకి భారీ ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీకి టికెట్ దక్కలేదని జనసేన పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా వున్నారు. ఇప్పుడు పెద్దాపురం టీడీపీ కీలక నాయకులయిన తోట సుబ్బారావు, ముత్యాల శ్రీనివాస్, జనసేన గోపాల్ లు తమ పార్టీలకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. తోట సుబ్బారావు తండ్రి కాకినాడ ఎంపీగా రెండు సార్లు పని చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యేగా పని […]