ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 23న ప్రోగ్రెస్ రిపోర్టులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ భావించింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిణీలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల పురోగతి, చదువు, హాజరు శాతం పెంపు తదితర అంశాల పై సమావేశం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం . వైయస్ […]