టీడీపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉన్నవాటికి నేడు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు . పెండింగ్ లో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు నిర్ణయించిన అభ్యర్థులు వీరే అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి – కళా వెంకట్రావు భీమిలి – గంటా శ్రీనివాసరావు, పాడేరు – వెంకట రమేశ్ నాయుడు, దర్శి – గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు – వీరభద్రగౌడ్, […]
2019 లో వైసీపీ నుండీ నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచిన రఘు రామ కృష్ణరాజు తర్వాత కొద్ది కాలానికే వ్యక్తిగత కారణాలతో వైసీపీతో విభేధించి టీడీపీతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే, ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని రఘురామ పెట్టుకొన్న ఆశల పై చంద్రబాబు నీళ్లు చల్లాడు, పొత్తులో భాగంగా ఆ సీటుని బిజెపికి కేటాయించడంతో బిజెపిలో చేరి అయినా పోటీ చేద్దామానుకొంటే బీజేపీ […]