టిడిపి పార్టీలో పని చేసే వారికి సీట్లు దక్కవు అని మరోసారి రుజువు చేసిన టీడీపీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు. ఈక్రమంలో ఆయన రాజకీయానికి బలైన వారెందరో, ఇప్పుడు ఎంఎస్ రాజు, మహాసేన రాజేష్ ల వంతు అయింది. టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయిన ఎంఎస్ రాజుకి మొదట శింగనమల టికెట్ ఇస్తాం అని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. డబ్బు పెద్దగా ఖర్చు చేయకపోయిన రాష్ట్రం మొత్తం కాళ్ళు […]