పొత్తులో భాగం గా 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాల నుండి బీజేపీ పోటీ చేయబోయే అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేయడం తో టికెట్ రాని బిజెపి సాంప్రదాయ నేతలు గుర్రుగా ఉన్న సంగతి తెల్సిందే ఇదే విషయం పై విశాఖ జిల్లా పదాధికారుల సమావేశం లో వాడివేడిగా వాదనలు నడిచాయి…కడపకు చెందిన సీఎం రమేష్ కు, అలాగే ఈ ప్రాంతం కు సంబంధం లేని ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై వారు తీవ్ర ఆగ్రహం […]