బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్యాకేజీ ఎక్కడ ఉంటే ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉంటాడని వెల్లడించడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ కు పనిచేయడం లేదని, ఐ ప్యాక్ చెందిన ప్రతీక్ జైన్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారని, గతంలో రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని తెలిపిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు […]